election campaign

    నాతో పెట్టుకోవ‌ద్దూ : నీ అడ్ర‌స్ ఎక్క‌డ‌రా.. పీక‌కోస్తా.. నీ సంగ‌తి తేలుస్తా..

    April 4, 2019 / 10:53 AM IST

    అనంతపురం : టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎన్నికల ప్రచారంలో బాలయ్య తీరు వివాదానికి దారితీసింది.

    అప్పుడే రెచ్చిపోతే ఎలా : జగన్‌ సభలో పోలీసులపై దాడి

    April 4, 2019 / 04:42 AM IST

    కృష్ణా జిల్లా మైలవరం జగన్‌ పర్యటనలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. పోలీసులపైకి చెప్పులు, రాళ్లు విసిరారు. మొదట లాఠీచార్జీ చేసిన పోలీసులు.. చివరికి వైసీపీ కార్యకర్తలు మరింత రెచ్చిపోవడంతో దూరంగా వెళ్లిపోయారు. అయినా వైసీపీ కార్యకర్తలు �

    సభలో ఏడ్చిన జయప్రద: యాసిడ్ పోస్తానని బెదిరించారు

    April 4, 2019 / 03:38 AM IST

    బీజేపీ ఎంపీ అభ్యర్థి జయప్రద ప్రచార సభలో కన్నీరు పెట్టారు. ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తు కంటతడి పెట్టారు. సమాజ్ వాదీ పార్టీ నేత అజామ్ ఖాన్ తనను తీవ్ర వేధింపులకు గురిచేశారని చెబుతూ కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. రాంపూర్ ను వదిలిపెట్టి వెళ్లకపో�

    సీపీఐ నేతలకు తృటిలో తప్పిన ప్రమాదం

    April 4, 2019 / 03:22 AM IST

    జనగామ : సీపీఐ నేతలు ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. వారికి తృటిలో ప్రమాదం తప్పింది. ఎన్నికల ప్రచారం ముగించుకుని హైదరాబాద్‌కు వెళుతున్న సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రయా�

    చైనీస్ లో దీదీ ఎన్నికల ప్రచారం

    April 3, 2019 / 10:30 AM IST

    కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ నేతలు కొత్త దారిలో దూసుకుపోతున్నారు. కోల్‌కతాలో స్థిరపడిన చైనీయులను ఆకర్షించేందుకు చైనీస్‌లోనే ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా బీజేపీని ఓడించాలనే ప్రధాన సంకల్పంతో

    పథకాలన్నీ డోర్ డెలివరీ : జగన్

    April 3, 2019 / 09:55 AM IST

    వైసీపీ అధికారంలోకి రాగానే తాము ప్రకటించిన పథకాలన్నీ అర్హులైన లబ్దిదారులకు డోర్ డెలివరీ చేస్తామని వైసీపీ అధ్యక్షుడు జగన్ వెల్లడించారు. జాబు రావాలంటే బాబు రావాలని..ముందు వినిపించిందని..అయితే..ఐదేళ్ల తరువాత జాబు రావాలంటే బాబు పోవాలనే నినాదాల

    నవరత్నాలను చంద్రబాబు కాపీ కొడుతున్నారు : జగన్

    April 3, 2019 / 08:08 AM IST

    గుంటూరు : ఎన్నికల ముందు శంకుస్థాపనలు చేస్తున్న చంద్రబాబుకు…ఐదేళ్ల పాలనలో ప్రజలు గుర్తుకు రాలేదని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ ప్రశ్నించారు. నవరత్నాల ద్వారా రైతులకు చేరువ కావాలన్నామని తెలిపారు. 21 నెలల క్రితం నవరత్నాలను ప్రకటిస్తే

    ఏపీలో తమిళ నటి రేవతి ఎన్నికల ప్రచారం: ఎవరి తరపునంటే

    April 3, 2019 / 07:28 AM IST

    ఏపీ సీఎం చంద్రబాబు తరపున ప్రచారం చేసేందుకు జాతీయ నేతలంతా కదిలివచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీ తరపున ప్రముఖ సినీ నటి రేవతి స్టార్ క్యాంపెయినర్ గా ప్రచారం నిర్వహించనున్నారు. రేపు, ఎల్లుండి (ఏప్రిల్ 4,5 తేదీల్లో) రేవతి ఏపీలో ప్రచారం చే�

    లోకేష్ కు మూడు ఉద్యోగాలు..కుర్రోళ్లకు ఎక్కడ : షర్మిల

    April 3, 2019 / 07:24 AM IST

    చంద్రబాబు అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులకు జాబు రాలేదని.. లోకేష్ కు ఏకంగా మూడు ఉద్యోగాలు ఇచ్చారని షర్మిల అన్నారు.

    కోడెల అక్రమాలకు చెక్ పెడదాం : సత్తెనపల్లిలో జగన్

    April 3, 2019 / 06:37 AM IST

    గుంటూరు : ప్రపంచంలో స్పీకర్ పోస్టును భ్రష్టుపట్టించిన ఏకైక నాయకుడు కోడెల శివప్రసాద్ అని వైఎస్సాఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ విమర్శించారు. కోడెల శివప్రసాద్ కుటుంబం అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. సేఫ్ ఫార్మా కంపెనీ పేరుతో నాసిరకమై�

10TV Telugu News