Home » election campaign
ఎన్నికల రణరంగాన్ని..మల్లయుధ్దం జరిగే కుస్తీ బరితో పోల్చుతుంటాం..అలాంటి ఎలక్షన్ ప్రచారంలో అకస్మాత్తుగా నిజమైన రెజ్లర్ కన్పిస్తే..అది కూడా wwwf రెజ్లర్.. ఒక్కసారిగా ఆశ్చర్యపోరూ..అదే జరిగింది పశ్చిమ బెంగాల్లో.. జాదవ్పూర్ బిజెపి అభ్యర్ధికి మద్ద�
ఈ ఎన్నికల్లో బీజేపీకి 150 సీట్లు కూడా రావని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జోస్యం చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రధాని మోడీకి వ్యతిరేక గాలి వీస్తోందన్నారు. దక్షిణ భారత దేశంలో బీజేపీ అడ్రస్ లేదన్నారు. కర్ణాటకలోని కొప్పల్ జిల్లా శ్రీరామ్నగర్లో కాంగ్
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. పాతికేళ్ల తర్వాత బద్ధశత్రవులు ఒకే వేదికపైకి వచ్చారు. బీజేపీని ఓడించమే లక్ష్యంగా ఎస్పీ, బీఎస్పీ పొత్తు పెట్టుకున్నాయి. మెయిర్ పురిలో మాయావతి, ములాయం సింగ్ యాదవ్ ఎన్నికల ప్రచారం చేశారు. వీర
ఛత్తీస్గఢ్లోని కవర్దాలో స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు సరికొత్త ప్రచారానికి తెరలేపారు. ఓ పాడి గేదెపై… ‘మా మాట వినండి. ఈ సారికి కాంగ్రెస్ను ఎన్నుకోండి. కాంగ్రెస్కే ఓటేయండి’ అనే అర్థం వచ్చేలా హిందీలో రాశారు. తర్వాత పలుపు తాడు విప్పేసి �
భోపాల్ : హెడ్డింగ్ చూసి షాక్ అయ్యారా.. ఇది నిజమే.. ఎన్నికల్లో పోటీ చేసేందుకు తన దగ్గర డబ్బుల్లేవని, ప్రచారం కోసం రూ. 75 లక్షలు ఇవ్వండి..
రాష్ట్ర ప్రజలను చంద్రబాబు దగా చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షులు జగన్ విమర్శించారు. హామీలను అమలు చేయకుండా రైతులు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగులను మోసం చేశారని తెలిపారు. చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి చాలా మంది అద్దె నేతలను తీసుకొ
తెలంగాణలో మైకులు మూగబోయాయి. ఎన్నికల ప్రచారానికి తెరపడింది. తెలంగాణలోని నిజామాబాద్ మినహా మిగిలిన చోట్ల ఎన్నికల ప్రచారం ముగిసింది.
బీజేపీ నేతలు అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు.
దేశానికి భావి భారత ప్రధాని చంద్రబాబు నాయుడని మాజీ ప్రధాని దేవేగౌడ అన్నారు. టీడీపీ తరపున ప్రచారంలో పాల్గొన్న ఆయన..
ఏపీ సీఎం చంద్రబాబు ప్రచారంలో సెంటిమెంట్ రగలిస్తున్నారు. పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రచారంలో అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. మోడీ, జగన్, కేసీఆర్లను దొంగల ముఠాతో అభివర్ణించిన చంద్రబాబు… కొందరివాడిగా ఉండనని, అందరివాడిగా ఉంటానని స్పష్టం చే�