Home » election campaign
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సీతారాం ఏచూరీ రోడ్ షో నిర్వహించారు. మిర్యాలగూడ సీపీఎం అభ్యర్థి జూలకంటి రంగారెడ్డిని గెలిపించాలని కోరుతూ ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
మహబూబాబాద్లో మోదీ ఎన్నికల ప్రచారం
సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని అనిల్ కుమార్ రెడ్డి విమర్శించారు.
తెలంగాణ ఎన్నికల ప్రచార పర్వం మంగళవారం నాటితో ముగియనుంది. ప్రచార పర్వం చివరి అంకంలో అన్ని పార్టీల అగ్రనేతలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. తెలంగాణలో నవంబర్ 30వతేదీన పోలింగ్ జరగనున్న నేపథ్యంలో మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారానికి తెరపడను�
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు కేసీఆర్ సర్కారే కారణమని విమర్శించారు. సీఎం కేసీఆర్ వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయలేని పేర్కొన్నారు. ప్రాజెక్టులతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతలు జేబులు నింపుకుంటారని ఆరోపించారు.
ప్రభుత్వ సంస్థలు, రాజ్యాంగ బద్ధ వ్యవస్థలను మోడీ, కేసీఆర్ లు తమ రాజకీయాలకు పావులుగా వాడుకుంటున్నారని ఆరోపించారు. ఆ రెండు పార్టీలలో చేరిన వాళ్లు పవిత్రులు... ప్రతిపక్షంలో ప్రజల తరఫున కొట్లాడే వాళ్లు ద్రోహులా? అంటూ ప్రశ్నించారు.
మల్లన్న సాగర్ భూ నిర్వాసితులను చెట్టుకొకళ్లను పుట్టకొకళ్లను చేశారని విమర్శించారు. భూ నిర్వాశితులకు అన్యాయం చేసినవారికి నా పై పోటీ చేసే దమ్ము లేదని ఎద్దేవా చేశారు.
ఖానాపూర్ విజయభేరి సభలో కేసీఆర్ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ విమర్శనాస్త్రాలు గుప్పించారు.
చేవెళ్ల బీజేపీ విజయ సంకల్ప సభలో జేపీ నడ్డా