Home » election campaign
Chevireddy Mohith Reddy : మేము చేసిన అభివృద్దే గెలిపిస్తుంది
లోక్ సభ ఎన్నికలు సమీపించడంతో పార్టీలు జోరు పెంచాయి.
లోక్ సభ ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ కొత్త వ్యూహం రచించింది.
తెలంగాణ నుంచే కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం
Special Story on Election : అభ్యర్థులు ఖరారైనా కరువైన ప్రచారం
తాను ఏ టిక్కెట్ ఆశించడం లేదని, ఎన్నికల్లో పోటీ చేసేంత డబ్బు తన దగ్గర లేదని నటుడు పృథ్వీ అన్నారు.
నేటితో తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి తెర పడనుంది. సాయంత్రం 5 గంటల నుంచి 144 సెక్షన్ అమల్లోకి రానుంది.
డెలివరీ బాయ్స్ తో మంత్రి కేటీఆర్ మాటా మంతి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగియనుండటంతో చివరి అంకంలో అన్ని పార్టీల అభ్యర్థులు ర్యాలీలు జరిపారు. ప్రచార పర్వానికి తెరపడుతుండటంతో అన్ని పార్టీల అభ్యర్థులు ఓటర్లకు ఫోన్ కాల్స్ ప్రచారంలో నిమగ్నమయ్యారు...
కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియనుంది.