Home » Election commission
ప్రతి 1,000 మందిలో 714 మంది ఓటర్లు ఉండాలని అన్నారు.
Karnataka Elections 2023: తాజాగా కళబురిగి జిల్లాలో భాగంగా బంజారా ప్రజలను కలిసిన ప్రియాంక్ ఖర్గే ఈ సందర్భంగా మాట్లాడుతూ... మోదీపై పలు వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో బీఆర్ఎస్ పార్టీ గుర్తింపును రద్దు చేసిన ఈసీ
కర్ణాటక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఎన్నికల కమిషన్ రాష్ట్రంలోని 224 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది.
భారత ప్రధాని, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోక్సభ ప్రతిపక్ష నేత... ఈ ముగ్గురితో కూడిన కమిటీయే ఇకపై ఎన్నికల కమిషనర్లను నియమించాలని ఆదేశించింది. ఈ మేరకు పాత నియామక విధానాన్ని రద్దు చేసింది. భారత ఎన్నికల సంఘంలోని కమిషనర్ల నియామకాన్ని ఈ కమ
ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఉద్ధవ్ ఠాక్రే వర్గం సుప్రీంకోర్టును సోమవారం ఆశ్రయించింది. షెడ్యూల్ లేకుండా ఈ కేసును అత్యవసర విచారణ చేపట్టాలని ఠాక్రే వర్గం తరపు న్యాయవాది సుప్రీంకోర్టును కోరారు. సుప్రీంకోర్టు మాత్రం అందుకు నో చెప్పింది.
1996లో ఏర్పడ్డ శివసేన ఆవిర్భవించినప్పటి నుంచి కొనసాగుతున్న ఆ పార్టీ ఎన్నికల గుర్తు ‘విల్లు-బాణం’, జెండా షిండే వర్గానికే చెందుతుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. మహారాష్ట్రలోని శివసేనలో తిరుగుబాటు జరిగిన ఎనిమిది నెలల హైడ్రామా అనంతరం
ఏ ప్రాంతం నుంచైనా తమ నియోజకవర్గంలో జరిగే ఎన్నికల్లో ఓటువేసేలా రిమోట్ ఈవీఎంలను ఎన్నికల సంఘం సిద్దం చేస్తోంది. ఉద్యోగ, ఉపాధి, ఇతర అవసరాల కోసం వేరే ప్రాంతాలకు వెళ్లిన వాళ్లకు ఈ మెషీన్లు ఉపయోగపడతాయని ఎన్నికల సంఘం చెబుతోంది.
నాలుగు రాష్ట్రాల్లో ఆప్ ఆశించిన ఓట్ బ్యాంక్, సీట్లను సాధించి జాతీయ పార్టీ రేసులోకి వచ్చింది. ప్రస్తుతం భారత ఎన్నికల సంఘం గుర్తించిన జాతీయ పార్టీలు కేవలం ఎనిమిది మాత్రమే. అవి బీజేపీ, కాంగ్రెస్, నేషనల్ పీపుల్స్ పార్టీ, టీఎంసీ, ఎన్సీపీ, సీపీఎం, �
జర్మనీ విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి అన్నాలేనా బేర్బాక్ ప్రస్తుతం భారత్లో పర్యటిస్తున్నారు. ఆమె నేతృత్వంలోని బృందం.. తాజాగా దిల్లీలోని నిర్వాచన్ సదన్లో భారత ప్రధాన ఎన్నికల కమిషనర్తో సమావేశమయ్యింది. ఈ సందర్భంగా దేశంలో ఎన్నికల నిర్వహణ �