Home » Election commission
కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) రైతు బంధు నిధుల విడుదలకు బ్రేక్ వేసింది. ఈసీ తాజా నిర్ణయంపై టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి స్పందించారు.
అన్నదాతలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) షాకిచ్చింది. అసెంబ్లీ ఎన్నికల వేళ రైతు బంధు సాయం పంపిణీకి ఇచ్చిన అనుమతిని ఈసీ ఉపసంహరించుకుంది.
TDP Complaint To EC : ఓటర్ల జాబితాలో అవకతవకలను పరిశీలించేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని, కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులను రాష్ట్రానికి పంపాలని ఈసీని కోరింది టీడీపీ నేతల బృందం.
తెలంగాణలో రైతులకు, ఉద్యోగులకు నిరాశ ఎదురైంది. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ రైతు బంధు, రుణమాఫీ నిధులు విడుదల, ఉద్యోగుల డీఏకు ఎలక్షన్ కమిషన్ బ్రేక్ వేసింది.
ఎన్నికల అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఐదు రాష్ట్రాల్లో పట్టుబడిన డబ్బు, మద్యం, డ్రగ్స్, ఉచిత బహుమతులు, విలువైన వస్తువుల్లో మొదటి స్థానంలో తెలంగాణ ఉంది.
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. సీఎం కేసీఆర్ వాహనం సైతం విడిచిపెట్టలేదు. కరీంనగర్ గుండ్లపల్లి టోల్గేట్ వద్ద కేసీఆర్ ప్రచార రథాన్ని తనిఖీలు చేసారు అధికారులు.
తెలంగాణలో ఎన్నికలను పారదర్శకంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఓ కేంద్రీకృత సమాచార వ్యవస్థ అవసరమని భావించిన ఈసీ..
గరుడవేగ అంజి(Garudavega Anji) దర్శకత్వంలో రాకేష్ మెయిన్ లీడ్ గా 'KCR (కేశవ్ చంద్ర రమావత్)' అనే సినిమాని ప్రకటించారు.
తొలిసారి రాష్ట్రంలో మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా నమోదైంది. రాష్ట్రంలో మొత్తం 3,26,18,205 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 1,62,98,418 మంది, మహిళా ఓటర్లు 1,63,01,705 మంది ఉన్నారు.
తెలంగాణలో ఓట్ ఫ్రం హోం, పోస్టల్ బ్యాలెట్