Home » Election News
ఢిల్లీ : లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి కష్టాలు ఎదురవుతాయా ? అధికారంలో కొద్దిదూరంలో నిలిచిపోనుందా ? ఇతరుల సహాయం తప్పనిసరి అవుతుందా ? అనే డౌట్స్కు ఎస్ అనే సమాధానం వస్తుంది. టైమ్స్ నౌ – వీఎంఆర్ సర్వే అంచనా వేసింది. అధ�
విజయవాడ : ఏపీ రాజకీయాల్లో సర్వేల టెన్షన్ మొదలయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ఏజెన్సీలు చేస్తున్న సర్వేలు.. ప్రతిపక్ష పార్టీల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. పలు చోట్ల ఈ సర్వేలను వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు అడ్డుకుంటున్నారు. ప్రతిపక్ష నేతల త�
విజయవాడ : మీరు మా నేతలను లాక్కొంటే..చూస్తూ కూర్చొంటామా..మీ నేతలను కూడా లాక్కొంటాం..అనే పరిస్థితి ఏపీలో నెలకొంది. ప్రధాన పార్టీలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ – టీడీపీ పార్టీలు ఆపరేషన్ ఆకర్ష్ చేపడుతున్నాయి. కీలక నేతలన ఆకర్షించేందుకు వ్యూహాలు రచిస్తు�
విజయవాడ : దగ్గుబాటి పురందేశ్వరి త్వరలో బీజేపీకి బైబై చెప్పనున్నారా? తాను రాజకీయాల నుంచి తప్పుకుని.. కొడుకు ఎంట్రీకి లైన్ క్లియర్ చేస్తారా? రానున్న ఎన్నికల్లో పర్చూరు నుంచి వారసుడ్ని బరిలో దింపబోతున్నారా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడి
ప్రకాశం : జిల్లాలో వైవీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ చెక్ పెట్టనుందా ? వైవీ స్థానంలో కొత్త అభ్యర్థిని బరిలోకి దింపేందుకు ప్లాన్ రెడీ అయిందా ? వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశలు వదులుకోవాల్సిందేనా ? వైవీ సుబ్బారెడ్డి అభ్యర్థిత్వాన్ని నేతలంతా వ్యతిరేకిస�
ఖమ్మం : భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో రెండోదశ పంచాయతీ పోలింగ్ ప్రశాంతంగా ముగిశాయి. ఖమ్మం జిల్లాలో 168, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 142 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. మేజర్ గ్రామ పంచాయతీలలో కోటి రూపాయలు నుండి రెండు కోట్ల రూపాయలు వరకు అభ్య�
రాజన్న సిరిసిల్ల : జిల్లాలోని సిరిసిల్ల నియోజక వర్గములో గ్రామపంచాయతి ఎన్నికల రెండవ విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. జిల్లా అధికార యంత్రాంగం అన్నీ చర్యలు చేపట్టగా, అందుకు తగ్గట్టుగా పోలీస్ శాఖ కూడా పలు భద్రతా చర్యలు చేపట్టింది. నియోజ�
హైదరాబాద్ : గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. రేపు రాష్ట్రవ్యాప్తంగా 3,342 పంచాయతీలకు జరిగే పోలింగ్కు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. భారీ బందోబస్తు మధ్య జనవరి 25వ తేదీ ఉదయం 7 గంటల నుంచి మధ్
ఖమ్మం : రెండో విడత పంచాయతీ పోరుకు రంగం సిద్ధమైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తొలివిడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసింది. ఇక రెండో విడత ఎన్నికలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 14 మండల
తూర్పు గోదావరి : ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు సొంత సీటుపై కన్నేశారా..? సుదీర్ఘకాలం తన చేతిలో ఉన్న తుని కోటలో మళ్లీ పాగా వేసేందుకు.. చకచకా పావులుకదుపుతున్నారా..? అసలు యనమల అనుకున్న వ్యూహాలు ఫలిస్తాయా..? టీడీపీ సీనియర్ నేతల్లో యనమల రామకృష్ణుడు �