-
Home » Election News
Election News
Chandrababu Naidu : ధైర్యం ఉంటే పోటీలో తలపడాలి…ప్రజలను మెప్పించి గెలవాలి
ధైర్యం ఉంటే పోటీలో తలపడాలి...ప్రజలను మెప్పించి గెలవాలన్నారు చంద్రబాబు నాయుడు. స్థానిక ఎన్నికల్లో వైసీపీ అరాచకాలకు పాల్పడుతోందని...దౌర్జన్యాలు, ప్రలోభాలకు పాల్పడుతోందన్నారు.
tn election 2021 : కమల్ కూతురు, సుహాసిని తీన్మార్ డ్యాన్స్, వీడియో వైరల్
కమల్ కూతురు అక్షర..చేదోడువాదోడుగా నిలుస్తోంది. సినీ నటి సుహాసిని..ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
nagarjuna sagar bypoll : నోముల్ భగత్ కు బీఫాం, పార్టీ తరపున రూ. 28 లక్షలు ఇచ్చిన సీఎం కేసీఆర్
నాగార్జున సాగర్లో గెలుపు టీఆర్ఎస్దేనన్నారు సీఎం కేసీఆర్.
గ్రేటర్ ఎన్నికలు : డిసెంబర్ 02 వరకు మద్యం షాపులు బంద్
Liquor shops closed till December 02 : గ్రేటర్ ఎన్నికలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. 2020, నవంబర్ 29వ తేదీ సాయంత్రం ప్రచారానికి ఎండ్ కార్డు పడనుంది. డిసెంబర్ 01న జరిగే ఎన్నికల పోలింగ్ కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ప్రచారం ముగిసిన తర్వాత..నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర
అమెరికాలో ఎన్నికలు : 2021లో అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం
America president’s term : అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిసినప్పటికీ కొత్త అధ్యక్షుడు ప్రమాణం చేయటానికి వచ్చే ఏడాది వరకు ఆగాల్సి ఉంది. ప్రజల ఓట్లతో గెలిచిన ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు అధ్యక్ష అభ్యర్థికి ఓటు వేయటం, అమెరికా కాంగ్రెస్ ఆ ఓట్లను లెక్కించి విజే�
ఏపీలో స్థానిక సంగ్రామం : నామినేషన్ల ప్రక్రియ షురూ
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలైంది. వైసీపీ, టీడీపీ, జనసేన మూడు ప్రధాన పార్టీలూ స్థానిక సమరానికి సిద్ధమవుతున్నాయి. క్షేత్ర స్థాయిలో తమకు బలం లేదని తెలిసినా.. బీజేపీ కూడా జనసేనతో కలిసి.. లోకల్ వార్కు సై అంటోంది. దీనికోసం కేడర్ను అన్�
ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్ : మరోసారి ఆప్కే పట్టం ?
ఢిల్లీలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఓటర్ తీర్పునిచ్చేశాడు. ఎవరికి తీర్పునిచ్చాడనేది తెలుసుకోవాలంటే..ఈవీఎంలు తెరవాల్సిందే. కానీ ఎవరికి పట్టం కట్టారనే విషయం తెలుసుకోవాలంటే..ఫిబ్రవరి 11 వరకు వెయిట్ చేయాల్సిందే. మొత్తం 70 నియోజకవర్గాలకు ఎన్నికల
ఢిల్లీ ఎన్నికలు : కాంగ్రెస్ కార్యకర్తను కొట్టబోయిన ఆల్కా లంబా
దేశ రాజధానిలో ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఫిబ్రవరి 08వ తేదీ ఉదయం 08గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. అయితే..నార్త్ ఢిల్లీలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద..కాంగ్రెస్, ఆప్ కార్యకర్తలకు ఘర్షణ జరగడం కొంత కలకలం రేపింది. స్వల్ప వివాదం చోటు చేసుకుంది. కాంగ�
ఢిల్లీ ఎన్నికలు : 01 గంట వరకు 17.26 శాతం..నేతల్లో టెన్షన్
దేశ రాజధానిలో ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఫిబ్రవరి 08వ తేదీ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మందకొడిగానే పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మధ్యాహ్నం 01 గంట వరకు 17.26 శాతం ఓటింగ్ నమోదైందని అంచ
KTR చర్చలు : రామగుండం కార్పొరేషన్పై గులాబీ జెండా
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. కానీ..రామగుండం కార్పొరేషన్ విషయంలో సందిగ్ధత నెలకొంది. దీంతో ఎలాగైనా కార్పొరేషన్ను వశం చేసుకోవాలని టీఆర్ఎస్ వ్యూహాలు రచించింది. ఈ విషయంలో మంత్రి కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. 2020,