Home » Election News
తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నిక నిర్వాహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొనేందుకు ఎన్నికల సంఘం పలు ఏర్పాట్లు చేస్తోంది. ఏ ఎన్నిక జరిగినా అక్కడక్కడ కొన్ని సమస్యలు ఏర్పడుతుంటాయి. ఓట్లు గల్లంతయ్యాయని..
బీజేపీ తరపున ప్రచారం నిర్వహించేందుకు ప్రధాని నరేంద్రమోదీ తెలుగు రాష్ట్రాలకు వస్తున్నారు. మొదట తెలంగాణ.. ఆ తర్వాత ఏపీలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. రెండుచోట్ల ఆయన ఏం మాట్లాడుతారన్న ఆసక్తి నెలకొంది. మరోవైపు మోదీరాకతో బీజేపీ నేతల్
ఏపీలో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీలు ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేశాయి. వైసీపీ అధ్యక్షుడు జగన్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం, సీఎం బాబుపై తీవ్రస్థాయిలో విరుచుకపడుతున్నారు. బాబు మరోసారి అధి�
జనసేనాని పవన్ కల్యాణ్…క్రమంగా స్వరం మారుతోందా ? అధికారంపై వ్యామోహం లేదంటూనే…సీఎం పదవిపై కన్నేశారా.. 2014 ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతిచ్చిన పవన్…ఇప్పుడు ఒంటరిగా ఎందుకు పోటీ చేస్తున్నారు. వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించి…ఏ�
లోక్సభ మొదటి విడత ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ తుది దశకు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ గడువు ఇవాళ ముగియనుంది. రిటర్నింగ్ అధికారులు మధ్యాహ్నం 3 గంటల వరకే నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్లు వేయడానికి నేడు చివరి రోజుకావడ�
మిషన్ 16.. ఇదే టీఆర్ఎస్ టార్గెట్. 16మంది ఎంపీలను గెలిపించుకోవడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్న టీఆర్ఎస్.. ప్రచారంలో స్పీడ్ పెంచింది. అయితే.. కొత్తగా 9మంది లోక్సభ బరిలోకి దిగుతుండటంతో వారి నియోజకవర్గాలపై గులాబీ బాస్ కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెడుతు
ఓ వైపు నామినేషన్లు.. మరోవైపు ప్రచారం.. తెలంగాణలో పొలిటికల్ హీట్ రోజు రోజుకు పెరిగిపోతోంది. అయితే.. ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోందో విషయం.
TDP ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వికలాంగులకు చేయూత అందించింది. సమాజంలో నిరాదరణకు గురవుతున్న వికలాంగులను విభిన్న ప్రతిభావంతులుగా గుర్తించింది. వీరి కోసం ఐదేళ్లలో సుమారు వెయ్యి బ్యాక్లాగ్ పోస్టులను సైతం భర్తీ చేసింది. 31 కోట్ల వ్యయంతో 60 వేల �
నిన్నటి వరకూ టికెట్ వస్తుందని ఆశపడ్డారు. తామే అభ్యర్ధిగా బరిలో నిలుస్తామని ఉత్సాహపడ్డారు. కానీ అధినేతల దృష్టిలో వారు పడకపోవడంతో .. ఇప్పుడు నేతలు నిరాశలో మునిగిపోతున్నారు. ఏళ్లతరబడి పార్టీ కోసం కష్టపడి.. జెండా మోసిన తమకు టిక్కెట్ ఇవ్వకపోవడ
లోక్సభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది ఎన్నికల సంఘం. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ముహుర్తాలు చూసుకుని మరీ నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు ప్లాన్ చేస్తున్నారు. మార్చి 22, 23, 25 తేదీలు మంచి రోజులు కావడంతో… ఆ రోజుల్లో ఎక్కువ మంది అభ�