Election News

    ఏపీలో ఓటుపై వడదెబ్బ : 7 గురు మృతి

    April 12, 2019 / 04:05 AM IST

    ఏపీ రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఎండల తీవ్రతతో జనాలు అల్లాడుతున్నారు. వృద్ధులు విలవిలలాడుతున్నారు.

    ఇందిరా గాంధీ సంప్రదాయం : హోమం చేసిన సోనియా గాంధీ

    April 12, 2019 / 03:07 AM IST

    భారతదేశంలో ఎన్నికల సీజన్ నడుస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో ఫేస్ట్ ఫేజ్ ఎన్నికలు అయిపోయాయి. మిగిలిన రాష్ట్రాల్లో త్వరలో జరుగనున్నాయి.

    APలో 6 పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ ? 

    April 12, 2019 / 02:08 AM IST

    APలో 175 అసెంబ్లీ, 25పార్లమెంట్ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికలు హింసాత్మకంగా మారాయి.

    వెల్లువెరిసిన చైతన్యం : బారులు తీరిన ఓటర్లు 

    April 11, 2019 / 02:03 AM IST

    ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చైతన్యం వెల్లువెరిసింది. ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ఏప్రిల్ 11వ తేదీ ఉదయం 7గంటలకు ప్రారంభమైంది. ఉదయం 6 గంటల కంటే ముందుగానే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. క్యూ లైన్లు కిక్కిరిసిపోతున్నాయి. �

    పోల్ డే : చిత్తూరులో మాక్ పోలింగ్ ఆలస్యం

    April 11, 2019 / 12:57 AM IST

    ఏపీలో ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఉదయం 8గంటలకు ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుంది. అయితే…జిల్లాల్లో కొన్ని అపశృతులు చోటు చేసుకుంటున్నాయి. ఉదయమే ఏజెంట్లు పోలింగ్ కేంద్రాలకు తరలిరావాలని ఈసీ అధికారులు సూచించినా..వారు చేరుకోలేదు. �

    U సర్టిఫికెట్ : మోడీ సినిమా పిల్లలు కూడా చూడొచ్చు

    April 10, 2019 / 05:17 AM IST

    పీఎం నరేంద్ర మోడీ సినిమాకు అన్ని ఆటంకాలు తొలగిపోయాయి. మూవీ విడుదల ఆపుతూ ఆదేశాలు ఇవ్వాలన్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు బెంచ్ కొట్టివేసిన సంగతి తెలిసిందే. తాజాగా సెన్సార్ బోర్డు ‘యు’ సర్టిఫికేట్ ఇచ్చింది. ఏప్రిల్ 09వ తేదీ CBFC యు సర్టిఫికేట్‌ ఇచ్

    రంజుగా AP రాజకీయాలు : IT సోదాలు..అధికారుల బదిలీలు

    April 10, 2019 / 01:19 AM IST

    ఎన్నికల ఘడియలు దగ్గరపడే కొద్ది ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. ఎన్నికల వేళ గుంటూరులో ఐటీ దాడులు కలకలం రేపాయి.

    KCR చివరి సభ : వికారాబాద్‌‌ సభకు భారీ ఏర్పాట్లు

    April 8, 2019 / 01:18 AM IST

    తెలంగాణ ముఖ్యమంత్రి KCR ఎన్నికల ప్రచారంలో దూసుకెళుతున్నారు. పలు సభల్లో పాల్గొంటున్నారు. ఏప్రిల్ 09వ తేదీ మంగళవారంతో ప్రచారం ముగియనుంది. వికారాబాద్‌ సభతో కేసీఆర్‌ ప్రచారానికి స్వస్తి పలకనున్నారు. సీఎం సభ కోసం పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చే�

    ఖరీదైన ఎన్నిక : నిజామాబాద్ పోలింగ్ టైం మారింది

    April 8, 2019 / 01:08 AM IST

    ఏప్రిల్ 11న జరిగే లోక్‌సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేశామని  తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌ తెలిపారు. నిజామాబాద్‌లో అభ్యర్థులు ఎక్కువగా ఉండడంతో పోలింగ్‌ సమయాల్లో స్వల్ప మార్పులు చేశామన్నారు. నిజామాబాద్ సెగ్మెంట్‌ ప

    పుట్టపర్తి పోస్టల్ బ్యాలెట్ : ఉద్యోగుల ఆందోళన

    April 5, 2019 / 08:15 AM IST

    ఏపీలో అసెంబ్లీ, లోక్ సభకు ఎన్నికలు ఏప్రిల్ 11వ తేదీన జరుగనున్నాయి. దీనితో పోస్టల్ బ్యాలెట్ ఎన్నికకు అధికారులు రంగం సిద్ధం చేశారు.

10TV Telugu News