Election News

    తెలంగాణ మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లు..వివరాలు

    January 5, 2020 / 06:46 AM IST

    తెలంగాణలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. మొత్తం 123 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లకు ఖరారైన రిజర్వేషన్లను అధికారులు ప్రకటించారు. మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ ఎస్టీకి రిజర్వ్ అయింది. రామగుండం మున్సిపల్ కార్పొరేష

    గులాబీ గుబాళింపు : హూజూర్ నగర్‌కు రానున్న సీఎం కేసీఆర్

    October 25, 2019 / 12:50 AM IST

    హుజూర్‌నగర్ ఉపఎన్నికలో.. టీఆర్ఎస్ విజయం సాధించింది. పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి ఘన విజయం సాధించారు. 43 వేల 358 ఓట్ల ఆధిక్యంతో ఆయన గెలుపొందారు. కాంగ్రెస్ కంచుకోట బద్ధలు కాగా..బీజేపీ, టీడీపీలకు డిపాజిట్లు గల్లంతయ్యాయి. స్వతంత్ర అభ్యర్థి సపావత్ సుమ�

    హుజూర్ నగర్‌లో కారు టాప్ గేర్ : సంతోషంగా ఉంది – సైదిరెడ్డి

    October 24, 2019 / 04:26 AM IST

    హుజూర్ నగర్ నియోజకవర్గ వాసులు తమ పార్టీని, సీఎం కేసీఆర్‌ని నమ్మారని టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజలు తనకు పట్టం కట్టడం ఎంతో సంతోషంగా ఉందని, ప్రతిపక్షాలు చెప్పిన ఏ మాటలను నమ్మలేదన్నారు. అక్టోబర్ 24వ తేదీ గురువారం ఉప ఎన్న

    ఆప్ – కాంగ్రెస్ కూటమి ? : కేజ్రీవాల్‌కు షీలా లంచ్ ఆఫర్

    May 12, 2019 / 10:17 AM IST

    ఆమ్‌ ఆద్మీ..కాంగ్రెస్‌తో కూటమిగా ఏర్పాటు కానుందా..కేజ్రీవాల్, ఢిల్లీ మాజీ సిఎం షీలా దీక్షిత్ మధ్య నడిచిన ట్వీట్ల వరసే ఇందుకు బలం చేకూర్చుతోంది. 6వ దశ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఈ రెండు పార్టీలు ఇక ముఖామఖీ మరోసారి చర్చలకు కూర్చునే అవకాశాలు

    పరిషత్ పోరు : తెలంగాణలో రెండో విడత పోలింగ్

    May 10, 2019 / 01:53 AM IST

    తెలంగాణలో రెండవిడత పరిషత్ పోరు స్టార్ట్ అయ్యింది. 179 జెడ్పీటీసీ, 1,850 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఇందుకోసం 10 వేలకు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓటింగ్‌కు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో మే 10వ  తేదీ శుక్రవారం రెం�

    ఏపీలో రీ పోలింగ్..పోలింగ్ బూత్‌లు ఇవే

    May 2, 2019 / 01:01 AM IST

    ఏపీలో 5 పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌ నిర్వహించనున్నట్టు CEC వెల్లడించింది. మే 6వ తేదీన రీపోలింగ్‌ జరపనున్నట్టు తెలిపింది. నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో రెండేసి చొప్పున.. ప్రకాశం జిల్లాలో ఒక చోట రీపోలింగ్‌ జరగనుంది. గుంటూరు జిల్లాలోని నరసరావ

    ఏపీ సీఎస్ మోడీ ఏజెంట్ – గోరంట్ల బుచ్చయ్య

    April 21, 2019 / 10:24 AM IST

    ఏపీలో ఎన్నికల ఫలితాలకు ఇంకా 33 రోజులుంది. రోజులు దగ్గర పడుతున్నా కొద్ది నేతల మధ్య మాటలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఏపీ సీఎం బాబు చేపట్టిన సమీక్షలపై హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోడీ  ఏజెంట్‌లా మారారు..ఎన్ని�

    ఎన్నికల సందడి : మూడు దశల్లో స్థానిక సమరం

    April 14, 2019 / 02:21 AM IST

    తెలంగాణలో మరోసారి ఎన్నికల సందడి మొదలు కానుంది. స్థానిక సంస్థల ఎన్నికలపై TRS ప్రభుత్వం ఫోకస్‌ పెట్టింది. ZPTC, MPTCల పదవీకాలం ముగియనుండడంతో.. ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. ఏప్రిల్ మూడో వారంలో నోటిఫికేషన్ వెలువుడే అవక�

    కాంగ్రెస్‌కు హఠావో మోడీ పిలుపు

    April 12, 2019 / 07:24 AM IST

    కాంగ్రెస్ హఠావో..అంటూ భారత ప్రధాన మంత్రి మోడీ పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఏప్రిల్ 12వ తేదీ శుక్రవారం మహారాష్ట్రకు వచ్చారు.

    ఆళ్లగడ్డలో అధికారుల వైఫల్యం : మార్పుకే ఓటు – అఖిల

    April 12, 2019 / 06:59 AM IST

    ఎన్నికల అధికారులు, పోలీసులు ఆళ్లగడ్డలో వైఫల్యం చెందారని..తగినంత బలగాలు ఇక్కడ కేటాయించకపోవడంతో గొడవలను అరికట్టలేక పోయారని TDP అభ్యర్థి భూమా అఖిల ప్రియ అన్నారు. నియోజకవర్గంలో జరిగిన ఘర్షణలపై స్పందించారు. ఏప్రిల్ 12వ తేదీ శుక్రవారం 10tvతో ముచ్చటిం

10TV Telugu News