Home » Election News
ఎన్నికలకు నామినేషన్ల పర్వం స్టార్ అయిపోయింది. TDPలో మాత్రం సీట్ల కేటాయింపు కొలిక్కి రాలేదు. నరసరావుపేట పార్లమెంట్ విషయంలో టీడీపీ తర్జనభర్జనలు పడుతోంది. రాయపాటి సాంబశివరావు పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఆఖరి నిమిషంలో ఆ ప్రతిపాదనను టీడ
టీడీపీ వ్యవస్థాపకుడు NTR ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం. కృష్ణా జిల్లా గుడివాడకు ఉమ్మడి ఏపీలోనూ ప్రత్యేక స్థానం ఉంది. టీడీపీ, వైసీపీ తరపున దిగ్గజాలు ఎన్నికల బరిలో తలపడుతుండటంతో ఇక్కడి ఫలితాలపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. ఇక్కడ మొత్తం �
టీడీపీ అధినేత ఇప్పటికే ఎన్నికల శంఖారావాన్ని పూరించగా.. వైసీపీ అధ్యక్షుడు సమర శంఖం పూరించబోతున్నారు. ఈ ఇద్దరు నేతలు మార్చి 17వ తేదీ ఆదివారం ఉత్తరాంధ్రలో సై అంటే సై అనబోతున్నారు. విజయనగరం జిల్లాలో ఒకేరోజు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. టీ�
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ట్విస్ట్ ఇచ్చారు. ఆయన జనసేన పార్టీలో చేరనున్నారు. మార్చి 17వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటల 45 నిమిషాలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. లక్ష్మీనారాయణతోపాటు ఆయన తోడల్లుడు, శ్రీకృష్ణ దేవరాయ యూనివ
టీడీపీ అధినేత చంద్రబాబు నెంబర్ సెంటిమెంట్ను నమ్ముతున్నారా? అభ్యర్థుల సంఖ్యను ప్రకటించడంలో గులాబీ బాస్ను ఫాలో అవుతున్నారా? తొలి జాబితాలో 126 మందిని ప్రకటించడానికి ఏదైనా ప్రత్యేక కారణం ఉందా?.. టీడీపీ అధినేత చంద్రబాబు అడుగడుగునా సెంటిమెంట�
త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి. ఎమ్మెల్సీ, లోక్ సభ ఎన్నికలకు ఈసీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఓట్లర జాబితాను ఫైనల్ చేసింది. ఎన్నిసార్లు చేసినా తమ ఓటు లేదని, దొంగ ఓట్లు నమోదు చేశారనే విమర్శలు ఎక్కువవుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో ఓటర్ల పేర
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 5 స్థానాలు గెలుచుకునేందుకు సీఎం కేసీఆర్ పక్కా ప్లాన్తో ముందుకు వెళ్తున్నారు. 4 స్థానాలకు టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. మరో స్థానాన్ని వ్యూహాత్మకంగా ఎంఐఎంకు అప్పగించారు. మహమూద్ అలీ, శేరి సుభ�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి ఏ పార్టీ వస్తుందో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందే చెప్పేశారు. మళ్లీ అధికారంలోకి వస్తామని గొంతులు చించుకుంటున్న టీడీపీకి.. అంత సీన్ లేదని తేల్చిపారేశారు కేటీఆర్. వచ్చే ఎన్నికల్లో అధికారంలోక
సార్వత్రిక ఎన్నికల వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్లోకి వలసలు జోరందుకున్నాయి. మొన్న మేడా, నిన్న ఆమంచి.. నేడు అవంతి.. ఇలా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆ పార్టీలోకి క్యూ కడుతున్నారు. వీరి బాటలోనే మరికొందరు చేరనున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. నేతలు ఒక్కొ
హైదరాబాద్ : గ్రామ పంచాయతీల్లో నూతనంగా ఎన్నికైన పాలకవర్గాలు పాలన స్టార్ట్ చేయనున్నారు. ఫిబ్రవరి 02వ తేదీ నుండి పాలన పగ్గాలు చేపట్టనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే మూడు దఫాలుగా పంచాయతీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. 12, 680 పంచాయతీలకు పాలకవర�