-
Home » Election Results
Election Results
హస్తం పార్టీ ఎమ్మెల్యేల సొంతూర్లలో షాకింగ్ రిజల్ట్స్..! ఇందుకేనా?
పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కొంత తీపి, కొంత చేదులా ఫలితాలు వచ్చాయి.
బిహార్లో ఎన్డీఏ సునామీ.. మూడింట రెండొంతుల సీట్ల దిశగా..
వార్ వన్ సైడ్ అయిపోయింది. మహాఘట్బంధన్ చతికిలపడిపోయింది.
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి హవా.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థులు మెజార్టీ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాతుండగా.. శిసేన (యుబిటి) ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
వయనాడ్లో ప్రియాంక గాంధీ హవా.. రాహుల్ మెజార్టీని దాటేస్తుందా..?
గత సార్వత్రిక ఎన్నికల్లో వయనాడ్ స్థానం నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ 3,64,422 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆయన రాజీనామాతో ఉప ఎన్నిక రావడంతో ..
తెలంగాణ ఫైనల్ రిజల్ట్స్.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు అంటే..
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి ఒక్క..
తెలుగు రాష్ట్రాల్లో జోరుగా బెట్టింగ్లు .. ఆ స్థానాలపై కోట్లలో పందేలు
ఏపీలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే విషయంపై కోట్ల రూపాయల బెట్టింగ్ లు జరుగుతున్నాయి. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ గెలుపుపై, కడప ఎంపీ అభ్యర్థి ..
ఇవి సెమీ ఫైనల్స్ .. ఐదు రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయేది కాంగ్రెసే : కేసీ వేణుగోపాల్
తెలంగాణలో పాటు దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగబోతున్నాయి. తెలంగాణలో తమదే విజయం అని కాంగ్రెస్ ధీమా వ్యక్తంచేస్తోంది. టీ కాంగ్రెస్ నేతలే కాకుండా అధిష్టానం కూడా ఇదే నమ్మకంతో ఉంది.
Election Results: గుజరాత్లో బీజేపీ ఏడోసారి విజయఢంకా… హిమాచల్లో కాంగ్రెస్ గెలుపు
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఇప్పటివరకు 144 స్థానాల్లో గెలుపొందింది. 13 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ తొమ్మిది స్థానాల్లో గెలుపొంది, ఏడు స్థానాల్లో ఆధిక్యత కొనసాగిస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 92. ఇక హిమాచల్ ప్�
Maharashtra: స్థానిక ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ-షిండే కూటమి.. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ
బీజేపీ తర్వాత నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకుని రెండవ స్థానంలో నిలిచింది. ఈ పార్టీ 159 స్థానాలు గెలుచుకుంది. ఆ తర్వాత థాకరే గ్రూపు 153 స్థానాలతో మూడో స్థానంలో ఉంది. నాలుగో స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఈ పా�
PM Modi: అహ్మదాబాద్ లో 4 లక్షల మందితో ప్రధాని మోదీ భారీ రోడ్ షో
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో.. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో.. విజయానికి ప్రతీకగా మోదీకి గౌరవ వందనం సమర్పించాలని పార్టీ నేతలు ఏర్పాట్లు చేశారు