Home » Election
ఏపీలో పరిషత్ ఫైట్ 2021, ఏప్రిల్ 09వ తేదీ శుక్రవారం కూడా కొనసాగనుంది. కొన్ని కారణాలతో 3 జిల్లాల పరిధిలో ఆగిపోయిన చోట రీ-పోలింగ్ ప్రారంభం కానుంది.
Mandal, Zila Parishad Election 2021 : ఏపీలో పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించుకోవచ్చని హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఇవ్వడంతో.. ఎన్నికలు యధావిధిగా జరుగుతున్నాయి. ఫలితాలను మాత్రం అప్పుడే వెల్లడించ
Assam, West Bengal Election : ఉద్రిక్తతల మధ్య పశ్చిమబెంగాల్ తొలి దశ పోరు కొనసాగుతోంది. ఓటింగ్కు ప్రారంభానికి ముందు ఎన్నికల సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సుకు నిప్పు పెట్టారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ ఘటన పురులియా జిల్లాలో చోటు చేసుకుంది. బస్సుకు నిప్పు పెట�
తెలుగు రాష్ట్రాలు, జాతీయ వార్తలు, సంక్షిప్తంగా
డీఎంకే శాసనసభ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఆ పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ 2021, మార్చి 13వ తేదీ శనివారం దీనిని రిలీజ్ చేశారు.
ఏపీలో మరో 48 గంటల్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో ఏపీలో జోరుగా బెట్టింగులు జరుగుతున్నాయి.
Mamata bone injury campaign in wheelchair : పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల కాకపుట్టిస్తున్నాయి. టీఎంసీ, బీజేపీల మధ్య మాటల యుద్ధాలేకాదు..ఏకంగా దాడులే జరుగుతున్నాయి. సీఎం మమతా బెనర్జీపై దాడి జరిగి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆ దాడిలో దీదీ ఎడమ పాదం, ఎడమ మడమ
సీఎం మమత కదల్లేని స్థితికి చేరుకున్నారు. అడుగు తీసి కింద పెట్టలేని స్థితిలో ఉన్నారామె. నందిగ్రామ్ తోపులాటలో మమత కాలికి ఫ్రాక్చర్ అయింది. ఎడమ చీలమండ, పాదం, కుడి భుజం, ముంజేయి, మెడపై గాయాలున్నాయని కోల్కతాలోని ప్రభుత్వ ఆసుపత్రి SSKM వైద్యులు ధృవ
CM Mamata Banerjee : బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నామినేషన్ దాఖలు చేశారు. నందిగ్రామ్ స్థానం నుంచి ఈసారి ఎన్నికల బరిలో నిలబడుతున్నారు దీదీ. ఇప్పటి వరకు మమతా బెనర్జీ భవానీపూర్ స్థానం నుంచి పోటీ చేస్తూ వచ్చారు. తాజాగా బీజేపీ పార్టీకి గట్టి కౌంటర్ ఇచ్చే ల�
తమిళ రాజకీయాలు రసవత్తరంగా సాగుతోండగా.. రాజకీయ పార్టీలు ఎన్నికలకు ముందు ఎత్తులు.. పై ఎత్తులు వేస్తూ ముందుకు సాగుతున్నాయి. పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తోండగా.. ప్రతిపక్ష డీఎంకే హామీలతో ఎన్నికల మరో అడుగు ముందుకేసి ఎన్నికల మేనిఫెస్టోను ప్ర�