చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ అభ్యర్ధి నామినేషన్ల పేపర్లను కొంతమందివ్యక్తులు లాక్కుపోవటంతో ఉద్రిక్తత నెలకొంది.
ఈ సారి మోదీని పేరు చెప్పుకుని ఎన్నికలు వెళితే విజయం సాధించడం కష్టమేనంటూ కేంద్ర సహాయమంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
జపాన్ నూతన ప్రధాన మంత్రి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటు సభ్యుల ఆమోదంతో 10 రోజుల క్రితమే ప్రధానిగా బాధ్యతలను చేపట్టిన "ఫుమియో కిషిడా"
నేడు ఏపీ రాజకీయాలలో మరో కీలక ఎన్నికలు జరగనున్నాయి. అధికార పార్టీ వైసీపీ ఆశావహులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పరిషత్ చైర్మన్ల ఎన్నిక జరుగనుంది. ఒక్క చైర్మన్లు మాత్రమే కాదు..
ఏపీలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ, జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 24న ఎంపీపీ, వైస్ ఎంపీపీల ఎన్నికలు, కో-ఆప్షన్ సభ్యుడి ఎన్నిక కానుంది.
ఇరాన్ ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న ఇబ్రహీం రైసీ..తాజాగా జరిగిన 13వ ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
హుజూరాబాద్ రాజకీయాలు రోజురోజుకు కీలక మలుపులు తీరుగుతున్నాయి.. ఓ వైపు టీఆర్ఎస్, మరోవైపు బీజేపీ హుజూరాబాద్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవడానికి టీఆర్ఎస్.... హుజూరాబాద్ గడ్డపై జెండా పాతేందుకు
ఏపీలో పరిషత్ ఫైట్ 2021, ఏప్రిల్ 09వ తేదీ శుక్రవారం కూడా కొనసాగనుంది. కొన్ని కారణాలతో 3 జిల్లాల పరిధిలో ఆగిపోయిన చోట రీ-పోలింగ్ ప్రారంభం కానుంది.
Mandal, Zila Parishad Election 2021 : ఏపీలో పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించుకోవచ్చని హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఇవ్వడంతో.. ఎన్నికలు యధావిధిగా జరుగుతున్నాయి. ఫలితాలను మాత్రం అప్పుడే వెల్లడించ
Assam, West Bengal Election : ఉద్రిక్తతల మధ్య పశ్చిమబెంగాల్ తొలి దశ పోరు కొనసాగుతోంది. ఓటింగ్కు ప్రారంభానికి ముందు ఎన్నికల సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సుకు నిప్పు పెట్టారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ ఘటన పురులియా జిల్లాలో చోటు చేసుకుంది. బస్సుకు నిప్పు పెట�