elections 2019

    సీమ సమస్యలు తీరాలంటే టీడీపీని గెలిపించండి : ఫరూక్ అబ్టుల్లా

    March 26, 2019 / 11:36 AM IST

    కడప:  ఎన్నికలకు ముందు రామమందిరం గురించి చర్చించిన బీజేపీ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా. కేవలం పాకిస్తాన్ పై దాడి చేశామనే బీజేపీ చెప్పుకుంటూ దేశ ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్త

    అనంతకుమార్ భార్యకు నో టికెట్ : తేజశ్వి సూర్యకు ఛాన్స్

    March 26, 2019 / 10:21 AM IST

    బెంగళూరు:  బీజేపీ కంచుకోటలాంటి  బెంగళూరు సౌత్ నుంచి ఎవరూ పోటీలో నిలబడతారనే దానిపై నిన్నటి దాకా  తీవ్ర ఉత్కంఠ  కొనసాగింది. ఇక్కడ్నించి  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బరిలో ఉంటారనే ప్రచారం కూడా జరిగింది. మొదట్లో ఈ స్ధానంనుంచి మాజీ కేంద

    నిజామాబాద్ లో EVMలు లేవు : బ్యాలెట్ ద్వారా పోలింగ్

    March 25, 2019 / 03:30 PM IST

    హైదరాబాద్‌ :  ఏప్రిల్ 11 న తెలంగాణలో జరిగే లోక్‌సభ ఎన్నికలకు  సంబంధించి అందిన సమాచారం మేరకు 699 నామినేషన్లు దాఖలైనట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌  చెప్పారు. నిజామాబాద్‌ లోక్ సభ స్థానానికి 245 నామినేషన్లు దాఖలయ్యాయని, రైతు�

    జగన్ కేసుల మాఫీకే షర్మిల రాజకీయాల్లోకి వచ్చారు: దివ్యవాణి

    March 25, 2019 / 02:13 PM IST

    అమరావతి: జగన్ పై ఉన్న కేసులను మాఫీ చేయించుకోడానికే షర్మిళ రాజకీయాలు చేస్తున్నారని టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి అన్నారు. ఇన్నాళ్లూ  రాజకీయాలకు దూరంగా ఉన్న షర్మిళ మళ్లీ  ఇప్పుడు ఏపీకి వచ్చి ఎందుకు రాజకీయాలు చేస్తున్నారని అడిగారు.  �

    దిద్దుబాటు చర్యలు: స్టార్ క్యాంపెయినర్ గా హరీష్ కూ ఛాన్స్ 

    March 25, 2019 / 12:17 PM IST

    హైదరాబాద్ : తెలంగాణలో జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో, టీఆర్ఎస్ పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో  పాల్గోనే నాయకుల వెహికల్ పాసుల కోసం ఎన్నికల సంఘానికి ఇచ్చిన స్టార్ క్యాంపెయనర్ జాబితాలో హరీష్ రావుకు స్ధానం కల్పించకపోవటంతో తీవ్ర విమర్శలు వెల్�

    కేసీఆర్ వెయ్యి కోట్లు చంద్ర‌బాబు చూశాడా

    March 25, 2019 / 11:36 AM IST

    తాడిపత్రి : తెలంగాణ సీయం కేసీఆర్ తనకు వెయ్యికోట్లు ఇవ్వటం చంద్రబాబు నాయుడు చూశారా? అని వైసీపీ అధినేత జగన్ ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంలో తన పార్లమెంట్ సభ్యులతో మద్దతిస్తానని కేసీఆర్ అంటే, వైసీపీ కిమద్దతిచ్చినట్లు చంద్రబాబు అబద్ద�

    ఓ పనైపోయింది : నామినేషన్ల ప్రక్రియ ముగిసింది

    March 25, 2019 / 10:31 AM IST

    2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓ అంకం ముగిసింది. ఏప్రిల్ 11వ తేదీ జరిగే మొదటి విడత పోలింగ్ కు నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది. పోటీ ఉండే అభ్యర్థులు ఎవరు అనేది తేలిపోయింది. కీలకం అయిన నామినేషన్ల దాఖలు ఘట్టాన్ని బలనిరూపణకు ఉపయోగించుకున్నారు కొంద�

    జగన్ కి కేసీఆర్ వెయ్యి కోట్ల రూపాయలు సాయం చేశారు :లోకేష్

    March 24, 2019 / 08:45 AM IST

    అమరావతి:  ఏపీలో చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమంతో పోటీ పడలేక మోడీ, కేసీఆర్, జగన్ ఒక్కటై కుట్రలు చేస్తున్నారని నారా లోకేష్ విమర్శించారు. టీడీపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో ప్రచారం �

    మోడీ మళ్లీ ప్రధాని అవుతారు: నిర్మలా సీతారామన్

    March 24, 2019 / 08:01 AM IST

    హైదరాబాద్ :  నరేంద్ర మోడీ మరోసారి ప్రధాని అవుతారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి రాంచందర్‌రావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు . హైదరాబాద్‌ సైనిక్‌పుర

    బీజేపీ ఇజ్జత్‌ కీ సవాల్ : 5 ఎంపీ సీట్లు గెలిచి తీరాలి

    March 24, 2019 / 07:25 AM IST

    హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలను తెలంగాణ భారతీయ జనతాపార్టీ ఇజ్జత్‌ కీ సవాల్ అంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాభవానికి  లోక్‌సభ ఎన్నికలతో బదులు తీర్చుకుంటామంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 15 సీట్లు టార్గెట్ గా పెట్టుకుని పోటీ చేసి  ఉన్న సిట�

10TV Telugu News