elections 2019

    ఎనీ టైమ్…ఎనీ ప్లేస్… చంద్రబాబుకు మోహన్ బాబు సవాల్

    March 24, 2019 / 06:38 AM IST

    తిరుపతి: ఏపీలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వివాదం మరింత ముదురుతోంది. ఎన్నికల ముందు… ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలంటూ రెండ్రోజుల క్రితం మోహన్‌బాబు నిరసనకు దిగడంతో ఈ ఇష్యూ పొలిటికల్ హీట్‌ను రాజేసింది. దీనిపై అటు టీడీపీ నేతలు, ఇటు మం�

    కృష్ణ, గుంటూరు జిల్లాల్లో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం

    March 24, 2019 / 05:21 AM IST

    అమరావతి : జనసేన పార్టీ అధ్యక్షుడు,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆదివారం కృష్ణ, గుంటూరు జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1గం.కు కైకలూరు టౌన్ హాల్ వద్ద జరిగే  బహిరంగ సభ లో ఆయన పాల్గోంటారు.  అక్కడ్నించి బయలు దేరి మధ్యాహ్నం 2 గంటలక�

    సీమ జిల్లాల్లో చంద్రబాబు ప్రచారం 

    March 24, 2019 / 04:28 AM IST

    అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు ఆదివారం, మార్చి24న కడప జిల్లా బద్వేలు, రాయచోటి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఆదివారం ఉదయం ఆయన 10.30 గంటలకు  కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి 10.55 గంటలకు బద్వేలులోని బ�

    ఏపీ ఓటర్ల లిస్టు మార్చి 25 విడుదల

    March 24, 2019 / 02:59 AM IST

    అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అనుబంధ ఓటర్ల జాబితా ముసాయిదాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. పెద్ద ఎత్తున ఓట్లు గల్లంతయ్యాయనే ప్రచారాన్ని తలకిందులు చేస్తూ.. ఓటర్ల జాబితాను ప్రకటించింది.  2014సార్వత్రిక ఎన్నికల తరువాత ఏపీలో ఇప్పటి వరకు కొత్తగా 40లక్ష

    2జిల్లాల్లో జగన్ ప్రచారం

    March 24, 2019 / 02:41 AM IST

    అమరావతి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు  జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం మూడు బహిరంగ సభల్లో పాల్గొని ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఉదయం 9.30 గంటలకు రేపల్లె (గుంటూరు జిల్లా), 11.30 గంటలకు చిలకలూరిపేట (గుంటూరు), మధ్యాహ్నం 2.00 గంటలకు తిరువూరులో (కృష

    కోర్టుకు హాజరైన చంద్రబాబు : ప్రమాణం చేసిన సీఎం

    March 23, 2019 / 05:38 AM IST

    విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు 2019, మార్చి 23వ తేదీ  శనివారం విజయవాడ నాలుగో అడిషనల్ సీనియర్ సివిల్ జడ్డి కోర్టుకు హాజరయ్యారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి ఆయన టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. ఆయన తరపున నామినేషన్ పత్రాలను టీడీపీ

    ఓటర్ల లిస్టు రెడీ : ఏపీలో తొలగించిన ఓట్లు 1 లక్ష 41 వేల 822 

    March 23, 2019 / 03:42 AM IST

    అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న ఏపీ లో 2019, జనవరి 11 వ తేదీన ఓటర్ల తుదిజాబితా  ప్రకటించిన తర్వాత వచ్చినఫారం 7 ఆధారంగా 1 లక్షా 41వేల 822 ఓట్లు తొలగించినట్లు  రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం తెలిపింది. 9లక్షల 40 వేలకు పైగా ఫారం 7 అప్లిక�

    టీ టీడీపీ కి మరో షాక్: టీఆర్ఎస్ లో చేరనున్న మహిళా నేత 

    March 21, 2019 / 08:46 AM IST

    హైదరాబాద్ : తెలంగాణ టీడీపీ కి మరో షాక్ తగిలేట్టు ఉంది. ఏపీలో ఇప్పటికే  తెలుగు తమ్ముళ్ళు  పార్టీ మారుతుంటే, తెలంగాణలో కూడా  నాయకులు, పార్టీ మారే యోచనలో ఉన్నారు.తాజాగా  యాదాద్రి జిల్లా కు చెందిన మహిళా నేత, తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు బండ్ర�

    ఎన్నికల్లో గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం

    March 21, 2019 / 07:29 AM IST

    హైద‌రాబాద్‌: ఏప్రిల్ 11నుంచి జరిగే లోక్ సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీల ఎన్నికల్లో పోటీ చేసే పార్టీలకు, అభ్యర్ధులకు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తులు కేటాయించింది. ఇందులో భాగంగా 76 పార్టీలకు గుర్తులను కేటాయించింది. ప్రొఫెసర్ కో�

    దేవుడి దయ : చంద్రబాబు మళ్లీ సీఎం కావాలని హోమం

    March 21, 2019 / 05:25 AM IST

    విజయవాడ:  నామినేషన్ల పర్వం  మొదలై అభ్యర్ధులంతా నామినేషన్లు వేసి ఓట్ల కోసం ప్రచారం ముమ్మరం చేస్తుంటే, మరి కొందరు నాయకులు దైవ బలం కోసం తమ  పార్టీ తిరిగి అధికారంలోకి రావాలని కోరుతూ హోమాలు, పూజలు నిర్వహిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం తిరిగి అ�

10TV Telugu News