Home » elections 2019
తిరుపతి: ఏపీలో ఫీజు రీయింబర్స్మెంట్ వివాదం మరింత ముదురుతోంది. ఎన్నికల ముందు… ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలంటూ రెండ్రోజుల క్రితం మోహన్బాబు నిరసనకు దిగడంతో ఈ ఇష్యూ పొలిటికల్ హీట్ను రాజేసింది. దీనిపై అటు టీడీపీ నేతలు, ఇటు మం�
అమరావతి : జనసేన పార్టీ అధ్యక్షుడు,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆదివారం కృష్ణ, గుంటూరు జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1గం.కు కైకలూరు టౌన్ హాల్ వద్ద జరిగే బహిరంగ సభ లో ఆయన పాల్గోంటారు. అక్కడ్నించి బయలు దేరి మధ్యాహ్నం 2 గంటలక�
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు ఆదివారం, మార్చి24న కడప జిల్లా బద్వేలు, రాయచోటి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఆదివారం ఉదయం ఆయన 10.30 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి 10.55 గంటలకు బద్వేలులోని బ�
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో అనుబంధ ఓటర్ల జాబితా ముసాయిదాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. పెద్ద ఎత్తున ఓట్లు గల్లంతయ్యాయనే ప్రచారాన్ని తలకిందులు చేస్తూ.. ఓటర్ల జాబితాను ప్రకటించింది. 2014సార్వత్రిక ఎన్నికల తరువాత ఏపీలో ఇప్పటి వరకు కొత్తగా 40లక్ష
అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఆదివారం మూడు బహిరంగ సభల్లో పాల్గొని ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఉదయం 9.30 గంటలకు రేపల్లె (గుంటూరు జిల్లా), 11.30 గంటలకు చిలకలూరిపేట (గుంటూరు), మధ్యాహ్నం 2.00 గంటలకు తిరువూరులో (కృష
విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు 2019, మార్చి 23వ తేదీ శనివారం విజయవాడ నాలుగో అడిషనల్ సీనియర్ సివిల్ జడ్డి కోర్టుకు హాజరయ్యారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి ఆయన టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. ఆయన తరపున నామినేషన్ పత్రాలను టీడీపీ
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న ఏపీ లో 2019, జనవరి 11 వ తేదీన ఓటర్ల తుదిజాబితా ప్రకటించిన తర్వాత వచ్చినఫారం 7 ఆధారంగా 1 లక్షా 41వేల 822 ఓట్లు తొలగించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం తెలిపింది. 9లక్షల 40 వేలకు పైగా ఫారం 7 అప్లిక�
హైదరాబాద్ : తెలంగాణ టీడీపీ కి మరో షాక్ తగిలేట్టు ఉంది. ఏపీలో ఇప్పటికే తెలుగు తమ్ముళ్ళు పార్టీ మారుతుంటే, తెలంగాణలో కూడా నాయకులు, పార్టీ మారే యోచనలో ఉన్నారు.తాజాగా యాదాద్రి జిల్లా కు చెందిన మహిళా నేత, తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు బండ్ర�
హైదరాబాద్: ఏప్రిల్ 11నుంచి జరిగే లోక్ సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీల ఎన్నికల్లో పోటీ చేసే పార్టీలకు, అభ్యర్ధులకు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తులు కేటాయించింది. ఇందులో భాగంగా 76 పార్టీలకు గుర్తులను కేటాయించింది. ప్రొఫెసర్ కో�
విజయవాడ: నామినేషన్ల పర్వం మొదలై అభ్యర్ధులంతా నామినేషన్లు వేసి ఓట్ల కోసం ప్రచారం ముమ్మరం చేస్తుంటే, మరి కొందరు నాయకులు దైవ బలం కోసం తమ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలని కోరుతూ హోమాలు, పూజలు నిర్వహిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం తిరిగి అ�