elections 2019

    రైతుల చుట్టూ రాజకీయం : నిజామాబాద్ పోలింగ్ నిర్వహణపై సందిగ్దత  

    March 30, 2019 / 02:05 PM IST

    నిజామాబాద్‌లో లోక్‌సభ ఎన్నికలను ఏ పద్దతిలో నిర్వహించాలన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. బ్యాలెట్‌ ద్వారా నిర్వహించాలా లేక ఈవీఎమ్‌లు ఉపయోగించాలా అన్న దానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. పోలింగ్‌కు ఇంకా 12 రోజులే సమయం ఉండటంతో కేంద్ర ఎన�

    దేశవ్యాప్తంగా పట్టుబడుతున్న కోట్లాది రూపాయలు

    March 29, 2019 / 03:24 PM IST

    ఢిల్లీ: దేశ వ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల  సందర్బంగా ,  ఇప్పటి వరకు దేశంలో  చేపట్టిన తనిఖీల్లో మొత్తం రూ.1253.59 కోట్ల విలువజేసే సొత్తు  స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర  ఎన్నికల సంఘం ప్రకడటించింది. దీంట్లో ల సరైన  పత్రాలు లేకు

    దేశరక్షణ కోసం మళ్లీ గెలిపించండి :  పాలమూరు లో మోడీ

    March 29, 2019 / 10:30 AM IST

    మహబూబ్ నగర్: బీజేపీ దేశప్రయోజనాల కోసం కృషి చేస్తుంటే  విపక్షాలు  వారి కుటుంబ ప్రయోజనాల కోసం కృషి చేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విమర్శించారు. దేశరక్షణ,మహిళల రక్షణ కోసం తాము  కృషి చేశానని మీ చౌకీదారుగామళ్లీ మీ ఆశీర్వాదం కోరుతు�

    జగన్ కు కౌంటరిచ్చిన  పవన్ కళ్యాణ్

    March 27, 2019 / 02:56 PM IST

    మార్కాపురం: ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసే సరికి నాయకులు ప్రచారంలో స్పీడు పెంచారు. ప్రత్యర్ధి పార్టీలపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టి సాధ్యమైనంత వరకు ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డ�

    విధుల్లో ఉన్న వారికి ఓటు వేసే ఛాన్స్ : ఈసీ రజత్ కుమార్ 

    March 27, 2019 / 12:35 PM IST

    ప్రిసైడింగ్ అధికారులుగా, సహాయ ప్రిసైడింగ్ అధికారులుగా, ఇతర పోలింగ్ అధికారులుగా, సూక్ష్మ పరిశీలకులుగా దాదాపు 1.8 లక్షలమందికి ఎన్నికల బాధ్యతలు అప్పచెబుతూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది.

    పార్టనర్ యాక్టర్ నామినేషన్ వేస్తే వచ్చేది టీడీపీ కార్యకర్తలే

    March 27, 2019 / 11:44 AM IST

    చంద్రబాబు, తన పార్టనర్ యాక్టర్ తో పొత్తు పెట్టుకున్నామని చెప్పుకోలేని పరిస్ధితిలో ఉన్నాడని వైసీపీ అధినేత జగన్ అన్నారు.

    వైసీపీ ఫోన్లు ట్యాపింగ్:  హైకోర్టులో విచారణ ప్రారంభం

    March 27, 2019 / 09:49 AM IST

    అమరావతి:  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ తో సహ  దాదాపు 65 మంది వైసీపీ నేతల ఫోన్లు ట్యాంపరింగ్ చేస్తున్నారంటూ ఏపీ హై కోర్టులో లంచ్ మోషన్  పిటీషన్ దాఖలు చేశారు  వైసీపీ జనరల్ సెక్రటరీ సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ పిటీషన్ లో 13  మందిని �

    బాబు కోసం : ఏపీలో నేషనల్ లీడర్స్ ప్రచారం

    March 27, 2019 / 12:40 AM IST

    ఏపీలో టీడీపీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు పలు రాష్ట్రాలకు చెందిన అగ్రనేతలు కదిలివస్తున్నారు. జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా.. ఇప్పటికే ప్రచారంలో పాల్గొనగా… దేవెగౌడ, మమతా బెనర్జీ సహా 10మంది నేతలు చంద్రబాబుకు అండగా ప్రచారం

    చంద్రగిరిలో చెవిరెడ్డి అరాచకం : నామినేషన్ ఉపసంహరించుకోమని బెదిరింపులు

    March 26, 2019 / 04:20 PM IST

    తిరుపతి: తన పేరును పోలిన పేరుతో నామినేషన్ వేసిన అభ్యర్ధిపై బెదిరింపులకు పాల్పడ్డారు  వైసీపీ నాయకులు. చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ సీటుకు కె.భాస్కర్‌రెడ్డి అనే వ్యక్తి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశాడు. చంద్రగిరి నియోజక వర్గంలో�

    ఆశా దీపాలు : 5 ఎంపీ స్ధానాలపై తెలంగాణ కాంగ్రెస్ ఆశలు

    March 26, 2019 / 03:44 PM IST

    పార్లమెంట్ ఎన్నికలతో తెలంగాణ కాంగ్రెస్ బిజీబిజీగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమి భారాన్ని పక్కనబెట్టి బరిలోకి దిగింది కాంగ్రెస్. ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు చేజారుతుంటే.. ఎలాగైనా సత్తా చాటాలని సతమతమవుతోంది. 17 స్థానాల్లోనూ పోటీ చేస్తు

10TV Telugu News