Home » electric vehicles
ఎలక్ట్రిక్ టూ వీలర్స్ అమ్మకాల్లో హీరో కంపెనీని దాటి ఓలా సంస్థ టాప్ పొజిషన్లో నిలిచింది. గత ఏప్రిల్ అమ్మకాల్లో ఓలా అత్యధికంగా 12,683 టూ వీలర్స్ అమ్మింది.
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీల పేలుళ్లు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో ఓలా కంపెనీ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. 1,441 ఎలక్ట్రిక్ స్కూటర్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది.
Nitin Gadkari : అసలే ఇంధన ధరలు పెరిగిపోతున్నాయి. వినియోగదారులు ఎలక్ట్రికల్ వాహనాల వైపు ఆసక్తి చూపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈవీ వాహనాలనే ప్రోత్సహిస్తోంది.
క్వాలిటీ విషయంలో రాజీ పడిన కంపెనీలకు భారీగా ఫైన్లు వేస్తామని సంకేతాలు పంపారు. లోపాలున్నాయని తేలితే వెంటనే కంపెనీలు వాహనాలు వెనక్కు తీసుకునేలా నిబంధనలు సవరిస్తామన్నారు గడ్కరీ.
ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతుంది. కాలుష్య తీవ్రతను తగ్గించేందుకు ఆప్ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుంది. ఇప్పటికే ఢిల్లీ రోడ్లపై వాహనాలకు సరి, బేసి సంఖ్యల విధానాన్ని..
ఈవీ బ్యాటరీ సెల్స్ ధర రూ. 130 డాలర్లు లేదా అంతకంటే ఎక్కువగానే ధరలు పెరిగినట్లు కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ఇండియా ఆటోమోటివ్ సీనియర్ రీసెర్చ్ అనలిస్టు సౌమెన్ మండల్ వెల్లడిస్తున్నారు...
ఇప్పటికే మార్కెట్లో బ్రాండ్ ఇమేజ్ సంపాదించుకున్న ఒకినావా ఎలక్ట్రిక్ స్కూటర్లు..ఓలా, అథెర్, హీరో ఎలక్ట్రిక్ వంటి బ్రాండ్లకు గట్టిపోటీ ఇస్తుంది.
ఇప్పటివరకు చాలా కంపెనీలు 500కిమీ లోపు రేంజ్ గల ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లోకి తీసుకొనివచ్చేవి. అయితే, మెర్సిడెస్ బెంజ్ మాత్రం అంతకు మించి రేంజ్ తో వస్తోంది. మెర్సిడెస్ బెంజ్ తన..
ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు దారులకు గుడ్ న్యూస్. ఎలక్ట్రిక్ వెహికల్స్ బ్యాటరీ సామర్థ్యం అనుగుణంగా సబ్సిడీని తెలంగాణ ప్రభుత్వం ఇవ్వనుంది.
ఉద్యోగులను సంతోషంగా ఉంచడంలో సూరత్ వ్యాపారుల తీరే వేరు.