Home » electric vehicles
దేశవ్యాప్తంగా రాబోయే మూడేళ్లలో ఎలక్ట్రిక్ వాహనాల కోసం 10 వేల ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(IOC)ప్రకటించింది. ఇందులో భాగంగా
ప్రపంచ అపర కుబేరుడు, టెస్లా అధినేత ఎలన్ మస్క్ అంతులేని సంపాదనతో ఎదిగిపోతున్నారు. ఆయన కంపెనీ టెస్లా షేర్లు అమాంతం పెరిగిపోవడంతో ఒక్కరోజులోనే 36 బిలియన్ డాలర్లు సంపాదించారు మస్క్.
భారత్లో పెట్రోల్ రేట్ల ప్రభావమో, స్మూత్ డ్రైవింగ్పై ఇంట్రస్టో తెలియదు కానీ, ఎలక్ట్రిక్ వాహనాలకు విపరీతమైన ఆదరణ లభిస్తుంది.
ఇప్పటివరకు ఎలక్ట్రిక్ కారంటే టెస్లా గురించే చెప్పుకునే వారు. ఇప్పుడు టెస్లాను తలదన్నే ఫీచర్లతో మార్కెట్లోకి రానుంది లూసిడ్ మోటర్స్ ఎలక్ట్రిక్ కారు.
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ నేపథ్యంలోనే రిజిస్ట్రేషన్ చార్జీలు, రోడ్ టాక్స్ పై వంద శాతం రాయితీ ఇస్తుంది.
ప్రముఖ ఈవీ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్ తన ఉద్యోగులకు అదిరిపోయే బెనిఫిట్స్ కల్పించింది.
ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు దారులకు కేంద్ర శుభవార్త చెప్పింది. ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్, రెన్యూవల్ చార్జీల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించింది. దీని వలన వాహనదారులకు రూ. 1000 వరకు ఆదా అవుతుందని ఆటో మొబైల్ డీలర్స్ అసోసియేషన్ పేర్�
Electric Vehicle :పెట్రోల్ ధరలు పెరగటంతో అంతా విద్యుత్ వాహనాల కొనుగోలు వైపు మొగ్గు చూపుతున్నారు. అదే క్రమంలో ప్రభుత్వాలు సైతం విద్యుత్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఈ క్రమంలో పవినియోగదారుల ఆసక్తిని గమనించిన అనేక కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల త
ఇక ఫేమ్ - 2 పాలసీపై హీరో ఎలెక్ట్రిక్ సీఈఓ సోహిందర్ గిల్ మీడియాతో మాట్లాడారు. ఎలక్ట్రిక్ వాహనాలపై రాయితీ ఇవ్వడం ద్వారా వీటి అమ్మకం పెరుగుతుందని తాము భావిస్తున్నట్లు తెలిపారు. ఎలెక్ట్రిక్ వాహనాల డిమాండ్ రోజు రోజుకు పెరుగుతుందని తెలిపారు. చాలా
అసలే పెట్రోల్ ధరలు మండిపోతుండగా సామాన్య ప్రజలు ప్రత్యామ్నాయం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు భారీగా తగ్గడం అనుకూలంగా కనిపిస్తుంది.