Home » electricity
టీజీఎన్పీడీసీఎల్ పరిధిలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి టారిఫ్ పెంపుదల ప్రతిపాదనలు..
IND vs AUS 4th T20 : భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య కీలకమైన నాలుగో మ్యాచ్ శుక్రవారం రాయ్పుర్లోని షాహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియంలో రాత్రి 7 గంటల సమయంలో ఆరంభం కానుంది.
కొంతమంది బాస్ల నుంచి విచిత్రమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఓ బాస్ ఆఫీస్లో సెల్ ఫోన్ ఛార్జింగ్లో పెట్టినందుకు కంపెనీ కరెంట్ దొంగిలిస్తున్నావంటూ ఉద్యోగిపై అరిచాడట. ఆ ఉద్యోగి బాస్ వల్ల పడిన బాధను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవు
Electricity Bill Scam : విజయవాడ వంటి ప్రాంతాల్లో కరెంటు బిల్లుల కుంభకోణం పట్ల జాగ్రత్త వహించండి. కరెంట్ బిల్లులు కట్టకపోతే కరెంటు కోత తప్పదని మోసగాళ్లు మెసేజ్లు పంపుతున్నారు. ఫోన్లకు పంపిన లింక్లను బాధితులు క్లిక్ చేయడం ద్వారా తెలియకుండానే బ్యాంకుల న
ఏపీలో వ్యవసాయం పరిస్థితి ఆందోళనకరంగా మారింది. రైతులు పీకల్లోతు అప్పుల్లో మునిగిపోయారని ఇదంతా సీఎం జగన్ నిర్వాకమే అంటూ చంద్రబాబు మండిపడ్డారు.
సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్ కు చెందిన ఓ ఇంటి యజమాని కరుణాకర్ విత్యుత్ బిల్లు చెల్లించలేదు. ఈ నేపథ్యంలో లైన్ మెన్ నరేష్.. కరుణాకర్ ఇంటికి విద్యుత్ సరఫరా నిలిపివేశాడు.
70 ఏళ్ల వృద్ధురాలి ఇంటికి కరెంటు వెలుగులు లేవు. తన ఇంటికి కరెంటు కనెక్షన్ ఇప్పించమంటూ పోలీసు అధికారులను ఆమె అభ్యర్ధించింది. వెంటనే స్పందించిన ఐపీఎస్ అధికారిణి అనుకృతి శర్మ ఆ వృద్ధురాలి ఇంట వెలుగులు తెప్పించారు.
IPS Anukriti Sharma: మొత్తానికి నూర్జహాన్ ఇంట్లో వెలుగులు విరబూశాయి. ఏళ్లకు ఏళ్లుగా చీకటిలో మగ్గిపోయిన పెద్దావిడ ఎట్టకేలకు వెలుగులోకి వచ్చింది. దశాబ్దాలుగా తిమిరంతో సమరం చేసిన ఆమె జీవితం ఇప్పుడు ప్రకాశవంతమైంది. సినిమాల్లో కనిపించే కథలు నిజజీవితంలో ఎ�
ఈ వ్యాఖ్యలు చేసింది కేంద్ర ప్రహ్లాద్ జోషి. ఈయనకు ఇలాంటి వ్యాఖ్యలు కొత్తేమీ కాదు. అప్పుడప్పుడు కాంట్రవర్సీ కామెంట్లతో వార్తల్లో నిలుస్తుంటారు. ఇక మరికొద్ది రోజుల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే రాష్ట్రంలోని ప్రజలకు 200 యూన�
విద్యుత్ సరఫరాకు కృషిచేసిన అధికారులకు గ్రామస్తులు సన్మానం చేశారు. తొలిసారి ఇళ్లలో బల్బులు వెలుగడాన్ని చూసినవారంతా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో గ్రామస్తులు మొబైల్ ఫోన్ల చార్జింగ్ కోసం వేరే ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చేది. కానీ �