-
Home » electricity
electricity
తెలంగాణలో కరెంట్ చార్జీల పెంపుపై క్లారిటీ వచ్చేసింది.. సంస్థ సీఎండీ ఏమన్నారంటే?
టీజీఎన్పీడీసీఎల్ పరిధిలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి టారిఫ్ పెంపుదల ప్రతిపాదనలు..
నాలుగో టీ20 మ్యాచ్ స్టేడియానికి కరెంట్ కష్టాలు.. ఫ్లడ్లైట్లు వెలగాలంటే జనరేటర్లే దిక్కు..!
IND vs AUS 4th T20 : భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య కీలకమైన నాలుగో మ్యాచ్ శుక్రవారం రాయ్పుర్లోని షాహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియంలో రాత్రి 7 గంటల సమయంలో ఆరంభం కానుంది.
Man claims his boss : ఆఫీస్లో ఫోన్ ఛార్జింగ్ పెట్టుకున్నందుకు బాస్ అరిచాడట.. ఉద్యోగి పెట్టిన పోస్ట్ వైరల్
కొంతమంది బాస్ల నుంచి విచిత్రమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఓ బాస్ ఆఫీస్లో సెల్ ఫోన్ ఛార్జింగ్లో పెట్టినందుకు కంపెనీ కరెంట్ దొంగిలిస్తున్నావంటూ ఉద్యోగిపై అరిచాడట. ఆ ఉద్యోగి బాస్ వల్ల పడిన బాధను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవు
Electricity Bill Scam : కరెంట్ బిల్లు కట్టలేదా? మీకు ఇలా మెసేజ్ వచ్చిందా? లింక్ క్లిక్ చేయగానే రూ.1.85 లక్షలు మాయం..!
Electricity Bill Scam : విజయవాడ వంటి ప్రాంతాల్లో కరెంటు బిల్లుల కుంభకోణం పట్ల జాగ్రత్త వహించండి. కరెంట్ బిల్లులు కట్టకపోతే కరెంటు కోత తప్పదని మోసగాళ్లు మెసేజ్లు పంపుతున్నారు. ఫోన్లకు పంపిన లింక్లను బాధితులు క్లిక్ చేయడం ద్వారా తెలియకుండానే బ్యాంకుల న
Chandrababu : సాగును చంపేసారు .. రైతును ముంచేశారు, జగన్కు సీఎంగా ఉండే అర్హత లేదు : చంద్రబాబు
ఏపీలో వ్యవసాయం పరిస్థితి ఆందోళనకరంగా మారింది. రైతులు పీకల్లోతు అప్పుల్లో మునిగిపోయారని ఇదంతా సీఎం జగన్ నిర్వాకమే అంటూ చంద్రబాబు మండిపడ్డారు.
Siddipeta : ఇంటికి విద్యుత్ సరఫరా నిలిపేశాడని.. లైన్ మెన్ పై పెట్రోల్ పోసి హత్యాయత్నం
సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్ కు చెందిన ఓ ఇంటి యజమాని కరుణాకర్ విత్యుత్ బిల్లు చెల్లించలేదు. ఈ నేపథ్యంలో లైన్ మెన్ నరేష్.. కరుణాకర్ ఇంటికి విద్యుత్ సరఫరా నిలిపివేశాడు.
Uttar Pradesh : 70 ఏళ్ల వృద్ధురాలి ఇంటికి కరెంటును తీసుకొచ్చిన ఐపీఎస్ ఆఫీసర్ అనుకృతి శర్మ
70 ఏళ్ల వృద్ధురాలి ఇంటికి కరెంటు వెలుగులు లేవు. తన ఇంటికి కరెంటు కనెక్షన్ ఇప్పించమంటూ పోలీసు అధికారులను ఆమె అభ్యర్ధించింది. వెంటనే స్పందించిన ఐపీఎస్ అధికారిణి అనుకృతి శర్మ ఆ వృద్ధురాలి ఇంట వెలుగులు తెప్పించారు.
Anukriti Sharma: మేడమ్ మీరు సూపర్.. ఆమె ఇంట్లో కాదు.. జీవితంలో వెలుగులు నింపారు!
IPS Anukriti Sharma: మొత్తానికి నూర్జహాన్ ఇంట్లో వెలుగులు విరబూశాయి. ఏళ్లకు ఏళ్లుగా చీకటిలో మగ్గిపోయిన పెద్దావిడ ఎట్టకేలకు వెలుగులోకి వచ్చింది. దశాబ్దాలుగా తిమిరంతో సమరం చేసిన ఆమె జీవితం ఇప్పుడు ప్రకాశవంతమైంది. సినిమాల్లో కనిపించే కథలు నిజజీవితంలో ఎ�
Pralhad Joshi: కాంగ్రెస్ పార్టీ కరెంట్ ఇవ్వలేదు. అందుకే జనాభా పెరిగింది.. కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
ఈ వ్యాఖ్యలు చేసింది కేంద్ర ప్రహ్లాద్ జోషి. ఈయనకు ఇలాంటి వ్యాఖ్యలు కొత్తేమీ కాదు. అప్పుడప్పుడు కాంట్రవర్సీ కామెంట్లతో వార్తల్లో నిలుస్తుంటారు. ఇక మరికొద్ది రోజుల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే రాష్ట్రంలోని ప్రజలకు 200 యూన�
Jammu And Kashmir: 75ఏళ్ల తరువాత ఆ గ్రామంలో తొలిసారి విద్యుత్ వెలుగులు.. ఆనందంతో గ్రామస్తులంతా కలిసి..
విద్యుత్ సరఫరాకు కృషిచేసిన అధికారులకు గ్రామస్తులు సన్మానం చేశారు. తొలిసారి ఇళ్లలో బల్బులు వెలుగడాన్ని చూసినవారంతా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో గ్రామస్తులు మొబైల్ ఫోన్ల చార్జింగ్ కోసం వేరే ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చేది. కానీ �