Home » electricity
అమెరికాలో విమాన ప్రమాదం జరిగింది. మేరిలాండ్లో విద్యుత్ తీగలపై ఓ విమానం కుప్ప కూలిపోయింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఇంగ్లండ్లోని నాటింగ్హామ్ ట్రెంట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అద్భుత ఆవిష్కరణ చేశారు. సౌర శక్తితో విద్యుత్తును తయారుచేసే వస్త్రాన్ని తయారు చేశారు. ఆ వస్త్రంతో అంగీ, ప్యాంటు కుట్టించుకొంటే సరి. ఫోన్లు, స్మార్ట్వాచ్లను జేబులో పెట్టేసి
అయితే కరెంట్ లేకుండా చేస్తోంది ఆ ఊరి ఎలక్ట్రీషియన్ అని తెలుసుకున్న ప్రజలంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. కేవలం తన గర్ల్ఫ్రెండ్ని చీకటిలో కలిసేందుకు మొత్తం గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపేస్తున్నాడని తెలుసుకుని ఆశ్చర్యపోయారు.
బొగ్గు రవాణాను పెంచేందుకు 42 ప్యాసింజర్ రైళ్లను నిరవధికంగా రద్దు చేసినట్లు రైల్వేశాఖ అధికారులు వెల్లడించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు ఈ రైళ్ల రాకపోకలు నిలిచిపోనున్నట్లు తెలిపారు.
తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు విద్యుత్ ఉత్పత్తి రంగ సంస్థలు టారిఫ్ ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించాయి.
సోలార్ ప్యానెల్స్ వాడకంతో కరెంట్ ఖర్చు తగ్గడమే కాదు.. పర్యావరణానికి కూడా మేలు.
ఇప్పటికే అనధికారికంగా రాష్ట్రంలో విద్యుత్ కోతలు చేస్తున్న డిస్కం సంస్థలు ఇదే పరిస్థితి కొనసాగితే అధికారికంగానే కోతలకి కూడా సన్నాహాలు చేస్తుంది. ఇదే సమయంలో మరోవైపు పరిశ్రమలతో కూడా..
దేశంలో విద్యుత్ సంక్షోభం ముంచుకొస్తోంది. బొగ్గు భగ్గుమంటోంది. నిల్వల కొరత వేధిస్తోంది. వాతావరణ పరిస్థితులు మరిన్ని ఇబ్బందులు కలిగిస్తున్నాయి..
నీరు, బొగ్గు, కలపతో పాటు మరి కొన్ని శిలాజ ఇంధనాల ద్వారా విద్యుదుత్పత్తిని చేస్తున్నాము. వీటి వల్ల వాతావరణ కాలుష్యం పెరుగుతోందని పర్యావరణ వేత్తలు అంటున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఇంధన ధరలు మండిపోతున్నాయి. పెట్రోల్ ధరలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఇంధన ధరలు ఆకాశాన్నంటడంతో.. ఇప్పుడు వాహనదారులంతా ఎలక్ట్రిక్ బైకుల వైపు చూస్తున్నారు..