Home » electricity
రాజస్థాన్ రాష్ట్రంలో రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు అక్కడి ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తనకు ఓటు వేయకపోతే పరిస్థితులను ఎదుర్కోలేరంటూ బెదిరిస్తున్నారు వెస్ట్ బెంగాల్ అగ్రికల్చర్ మినిష్టర్ తపన్ దాస్గుప్తా. హుగ్లీలో జరిగిన పబ్లిక్ మీటింగ్ లో.. సప్తగ్రామ్ అసెంబ్లీ టీఎంసీ అభ్యర్థి ఓటర్లపై బెదిరింపుల�
ladakh : indian army sets winter habitat troops eastern : లద్దాఖ్ శీతాకాలంలో ఎముకలు కొరికే చలిలో కూడా మన సైనికులు సరిహద్దుల్లో నిరంతరం వెయ్యి కళ్లతో కావలి కాస్తుంటారు. కళ్లల్లో ఒత్తులు వేసుకుని డేగకళ్లతో కాపలా కాస్తుంటారు. ఓ పక్క ఎముకలు కొరికే చలి. మైనస్ డిగ్రీలతో రక్తాన్ని
స్వతంత్రం వచ్చి 70 ఏండ్లు కావొస్తోంది. అప్పటి నుంచి కరెంటు లేక చీకట్లో మగ్గిన ఆ గ్రామ ప్రజలు ప్రస్తుతం ఫుల్ ఖుష్ అవుతున్నారు. కొన్ని ఏళ్ల తర్వాత..బల్బు జిగేల్ చూసి ఎంతో ఆనంద పడుతున్నారు. స్విచ్చాన్ చేయడంతో బల్బు వెలుగులతో తమ ఇళ్లు ఉండడం చూసిన గ
కరోనా వైరస్ పరీక్ష నిర్వహించే కొత్త ఎలక్ట్రిసిటీ ఫ్రీ (విద్యుత్ రహిత) డివైజ్ అందుబాటులోకి వస్తోంది. కరోనా వైరస్ టెస్టులో భాగంగా బాధితుల నుంచి లాలాజాల శాంపిల్స్ వేరు చేయడంలో ఈ విద్యుత్ డివైజ్ ను ఉపయోగించవచ్చు. అంతేకాదు.. మన భారతీయ శాస్త్రవే�
దిక్కుమాలిన కరోనా వైరస్ కారణంగా ఆర్థికరంగం కుదేలవుతోంది. ఎన్నో రాష్ట్రాల ఖజానాకు ఆదాయం రావడం లేదు. దీంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారిస్తోంది. దీనిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ
తెలంగాణలో 24 గంటల విద్యుత్ను అందిస్తూ అందరితో శభాస్ అనిపించుకుంటోన్న విద్యుత్ శాఖ.. మరో రికార్డ్ను తన ఖాతాలో వేసుకుంది. విద్యుత్ డిమాండ్కు తగ్గట్లు సక్సెస్ ఫుల్గా సప్లై చేసి.. ఇంతవరకూ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న రికార్డ్ను బ్రేక్ చేసింది. �
కర్నూలు జిల్లా ఆల్లగడ్డలో విద్యుత్ అధికారులు మందు పార్టీ చేసుకున్నారు. నల్లమల ఫారెస్టులో అధికారులు, విద్యుత్ కాంట్రాక్టర్లు మద్యం తాగి చిందేశారు.
ఫోని తుఫాను వల్ల దెబ్బ తిన్న ఒడిషా రాష్ట్రంలో సహాయ, పునరావాస చర్యలు చురుగ్గా సాగుతున్నాయి.
మీ స్మార్ట్ ఫోన్ ను ఇంట్లో ఉండే వైఫై రౌటర్ తోనే చార్జ్ చేసుకోగలిగితే ఎలా ఉంటుంది? వైఫై తో స్మార్ట్ ఫోన్ చార్జ్ంగా వినేందుకు ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదూ..ఈ అద్భుతాన్ని సాకారం చేస్తామంటున్నారు మసాచు సెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ