Home » Elon Musk
ప్రస్తుతం అమెరికాలోని అనేక ట్విట్టర్ కార్యాలయాల్లో ఉద్యోగులకు కనీస వసతులు కూడా అందడం లేదు. చివరికి టాయిలెట్ పేపర్స్ కూడా ఉండటం లేదు. దీంతో ఉద్యోగులు తమ ఇంటి నుంచే టాయిలెట్ పేపర్స్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.
ట్విటర్ సేవలకు గురువారం ఉదయం అంతరాయం ఏర్పడింది. సుమారు రెండుగంటల పాటు ట్విటర్ ఖాతా లాగిన్ సమస్య తలెత్తడంతో నెటిజన్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్విటర్ ఖాతా సైన్ఇన్ కాకపోవటంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
2023లో ఎలాన్ మస్క్ అమెరికా అధ్యక్షుడవుతారు అంటూ చెప్పుకొచ్చారు రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వ్దేవ్.
‘ట్విట్టర్ బాస్గా దిగిపోవాలా?’ అంటూ సోమవారం మస్క్ ఒక పోల్ ట్వీట్ చేశారు. ఇందులో ‘యస్’, ‘నో’ అని రెండు ఆప్షన్లు ఇచ్చారు. కాగా, నెటిజెన్లు మాత్రం ‘యెస్’ అనేదానిపైవే మొగ్గు చూపారు. ఈ పోల్కు మొత్తంగా 1.75 కోట్ల ఓట్లు పడ్డాయి. అందులో 57.5 శాతం మంది ట్వి
ట్విటర్ను సొంతం చేసుకున్నప్పటి నుంచి ఎలాన్ మస్క్ అనేక మార్పులు చేర్పులు చేసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో పలు విమర్శలను ఎదుర్కొంటున్నారు. తాజాగా మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో ట్విటర్ సీఈఓ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపారు. ట
Elon Musk: ‘ట్విట్టర్ సీఈవో పదవి నుంచి తప్పుకోవాలా?’ స్వయంగా ఎలాన్ మస్క్ పెట్టిన పోల్లో యూజర్లు గట్టి షాక్ ఇచ్చారు. సగానికి పైగా యూజర్లు ‘అవును.. దిగిపో’ అంటూ తీర్పు చెప్పారు. ఇది గడిచి ఒకరోజు అవుతున్నప్పటికీ మస్క్ మాత్రం దీనిపై స్పందించలేదు. ట్వి
కొత్త నిర్ణయాలు, సంచలన ప్రకటనలతో మస్క్ తరుచూ విమర్శలు ఎదుర్కొంటున్నారు. ట్విట్టర్ స్వాధీనం చేసుకున్న రోజే సంస్థలోని ప్రధాన ఉద్యోగుల తొలగింపు నిర్ణయం నాటి నుంచి ఈ పర్వం కొనసాగుతోంది. మస్క్ నిర్ణయాలతో సంస్థ నష్టాల్లోకి కూరుకుపోతోందనే వార్�
‘డాక్సింగ్’కు పాల్పడ్డ పలువురు జర్నలిస్టుల ట్విట్టర్ అకౌంట్లను ఎలన్ మస్క్ శుక్రవారం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తాయి. పలు ప్రభుత్వ సంస్థలు, మీడియా సంస్థలు, జర్నలిస్టులు, ప్రభుత్వాలు ఈ చర్యను ఖండిం�
ట్విట్టర్ సీఈవో ఎలన్ మస్క్ తాజాగా తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాకు చెందిన పలువురు జర్నలిస్టుల ట్విట్టర్ అకౌంట్లను మస్క్ సస్పెండ్ చేశాడు.
ట్విటర్ కొనుగోలు నిర్ణయం తరువాత పలు దఫాలుగా 19 బిలియన్ డాలర్ల టెస్లా షేర్లను విక్రయించిన సమయంలో ట్విటర్ నిధుల కోసమని మస్క్ ప్రకటించారు. ప్రస్తుతం 3.56 బిలియన్ డాలర్ల విలువైన సంస్థ షేర్లను విక్రయించినప్పటికీ అందుకు గల కారణాలను మస్క్ వెల్లడించ�