Home » emergency landing
గోవా నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానంలో జర్మనీ దేశస్థుడు హల్ చల్ చేశాడు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది.
ఢిల్లీకి చెందిన ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం ఇంజిన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో విమానాన్ని గోవా విమానశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఈ ఘటనలో ప్రయాణికులు సహా ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. 180 మంది ప్రయాణ�
రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో శనివారం అరుదైన ఘటన చోటు చేసుకుంది. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి గర్భిణీ ప్రసవానికి వీలు కల్పించారు. దీంతో ఆ మహిళ ఓ మగ పిల్లాడికి జన్మనిచ్చింది. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో దుబాయ్ నుంచ�
హైదరాబాద్ నుంచి గోరఖ్ పూర్ వెళ్తున్న ఇండిగో ఎయిర్ బస్320 నియో విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానంలో సాంకేతిక సమస్య రావడంతో ఇవాళ(సెప్టెంబర్-8,2019)వారణాశి ఎయిర్ పోర్ట్ లో ఎమర్జన్సీ ల్యాండింగ్ చేశారు.విమానంలో మొత్తం 150మంది ప్రయాణికులు ఉండగా అ�
బంగ్లాదేశ్ విమానం హైజాక్. ప్రయాణీకులతో పాటు హైజాక్ చేసిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారో తెలియదు. అందరిలోనూ ఉత్కంఠ. లోన ఉగ్రవాది ఉన్నాడా ? అనే అనుమానాలు. ఎలాగైనా ప్రయాణీకులను సేఫ్గా తీసుకరావాలని, హైజాక్ చేసిన వ్యక్తిని పట్టుకోవాలని భద్రతా సిబ్బ�
ఢాకా నుండి దుబాయ్ వెళుతున్న (బీజీ 147) విమానాన్ని ఓ వ్యక్తి హైజాక్ చేసేందుకు ట్రై చేయడంతో తీవ్ర కలకలం రేపింది. అనుమతి తీసుకుని అత్యవసరంగా చిట్టగ్యాంగ్లోని షా అమానత్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో విమానాన్ని దింపేశాడు పైలెట్. అప్పటికే సమాచార�