Home » engine
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి రైలు పట్టాలు తప్పింది. యూపీలోని ప్రయాగరాజ్ రైల్వేస్టేషనులో రెండు బోగీలు, రైలు ఇంజన్ మంగళవారం రాత్రి పట్టాలు తప్పింది.....
ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం గాలిలో ఉండగా ఒక్కసారిగా ఇంజిన్ లో మంటలు చెలరేగాయి.
సమ్మర్ వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఏ ప్రాంతం చూసినా నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ఈ సమ్మర్ మనుషులకే కాదు వాహనాలకూ గడ్డుకాలమే. వాహనదారులు తమ బండ్లతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే ప�
చిన్నపిల్లలు చాలా కొంటెగా ఉంటారు.. కొన్నిసార్లు చిన్న పొరపాటే వారిని పెద్ద ప్రమాదాలలో పడేస్తుంది. అటువంటి ఓ చర్యే ఊహించని పరిణామం.. రైలు పట్టాలపై ఓ బుడతడికి జరిగింది. ఢిల్లీ సమీపంలోని ఫరీదాబాద్ ప్రాంతానికి చెందిన బల్లబ్ఘడ్ రైల్వే స్టేషన�
కొత్త మోటారు వాహన చట్టం ప్రకారం పలు చిత్ర విచిత్రమైన ఘటనల గురించి వింటున్నాం. హెల్మెట్ పెట్టుకోకుండా బైక్ నడిపితే ఫైన్ పడుతుంది. ఈ విషయం తెలిసిందే. కానీ బైక్ ను నడుపుకుంటూ వెళ్లిన వ్యక్తికి పోలీసులు రూ1000 ఫైన్ వేసారు పోలీసులు. పైగా ఆ బైకుకు ఇం�
భారత మోటార్ సైకిల్ తయారీ సంస్థ రాయల్ ఎన్ ఫీల్డ్ నుంచి రెండు కొత్త వేరియంట్లు లాంచ్ అయ్యాయి.
తమిళనాడులోని కోయంబత్తూర్ కి చెందిన మెకానికల్ ఇంజినీర్ కుమారస్వామి పర్యావరణహిత ఇంజిన్ ను తయారు చేశారు. బ్యాటరీ లేదా విద్యుత్ తో నడిచే ఇంజిన్ కాదిది. డిస్టిల్ వాటర్ను ఇంధనంగా తీసుకొని పర్యావరణానికి అనుకూలంగా ఉండే ఆక్సీజన్ వాయువును గాల్�
నార్వేలో 1300 మందితో ప్రయాణిస్తున్న ఓ షిప్ ఇంజిన్ లో టెక్నికల్ ప్రాబ్లమ్ రావడంతో పాటు ప్రతికూల వాతావరణం కారణంగా సముద్రంలో నిలిచిపోయింది.భీకరమైన గాలులతో అలల ఉద్ధృతి పెరగడంతో ఎంవీ వైకింగ్ స్కై నౌక నుంచి తమకు అత్యవసర సహాయం కోసం సమాచారం పంపి�