కేవలం 60 సెకన్లు అంటే ఒకే ఒక్క నిమిషంలో రూ.7కోట్ల విలువ చేసే కార్లను ఎత్తుకుపోయారు దొంగలు.
బాలుడు ఉబ్బితబ్బిబ్బయిపోయాడు. ఈ గ్లోవ్స్ తో పరుగులు తీస్తూ తన తల్లి, సోదరుడి వద్దకు వెళ్లి చూపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆస్ట్రేలియా క్రికెట్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ‘‘ఆ చిన్నారులు తమకు దక్కిన అదృష్టాన్ని నమ్మ�
విశ్వ విజేతగా నిలిచింది ఇంగ్లండ్. టీ20 వరల్డ్ కప్-2022 ఫైనల్లో పాకిస్తాన్పై ఐదు వికెట్ల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది. ఇంగ్లండ్ టీ20 వరల్డ్ కప్ గెలవడం ఇది రెండోసారి
మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోరును నమోదు చేయలేకపోయిందని సచిన్ టెండూల్కర్ అన్నారు. దీంతో టీమిండియాకు ఆ మ్యాచ్ క్లిష్టతరంగా మారిందని చెప్పారు. తీవ్ర నిరాశకు గురిచేసేలా ఓడిపోయామని అన్నారు. అయితే, టీమిండియా మొత్తానికి టీ20ల్లో బాగాన�
అడిలైడ్ ఓవల్ లో ఇవాళ జరిగిన టీ20 ప్రపంచ కప్ రెండో సెమీఫైనల్ మ్యాచులోనూ టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ రాణించలేకపోవడంతో అతడిని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. సెమీఫైనల్ మ్యాచులో కేఎల్ రాహుల్ రెండో ఓవర్లోనే వెనుదిరిగాడు. అతడు కేవలం 5 పరుగులు మా�
టీ20 ప్రపంచ కప్ లో భాగంగా అడిలైడ్ ఓవల్ లో ఇవాళ జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచులో ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓడిపోవడంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కన్నీరు పెట్టుకున్నాడు. ఇంగ్లండ్ కు టీమిండియా 169 పరుగులు లక్ష్యాన్ని నిర్దేశించగా, ఈ లక్ష్యాన్ని ఇ�
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో భాగంగా అడిలైడ్ ఓవల్ లో ఇవాళ జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచులో ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓడిపోయింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్ కు టీమిండియా 169 పరుగులు లక్ష్య�
గ్రూప్-ఏలో న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు ఏడేసి పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. దీంతో గ్రూప్-ఏలో రెండో స్థానంలో ఉన్న ఇంగ్లండ్ జట్టుతో టీమిండియా నవంబరు 10న తలపడనుంది. అలాగే, గ్రూప్-ఏలో అగ్రస్థానంలో ఉన్న న్యూజిలాండ్ తో పాకిస్థాన్ నవంబరు
టీ20 వరల్డ్ కప్ నుంచి ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియా నిష్క్రమించింది. శనివారం జరిగిన మ్యాచులో శ్రీలంకపై ఇంగ్లండ్ విజయం సాధించడం ద్వారా ఆ జట్టు సెమీ ఫైనల్ చేరింది. రన్ రేట్ తక్కువగా ఉన్న కారణంతో ఆస్ట్రేలియా సెమీస్ చేరకుండానే టోర్నీ నుంచి వైదొలిగిం
‘‘నేను ఏనాడైనా పాకిస్థాన్ ప్రధానిని కాగలనని మీరు ఊహించగలరా? ఇటువంటి వ్యక్తిని (నల్లజాతీయుడిని) మాత్రం ఇంగ్లండ్ ప్రజలు తమ దేశంలో ఆ స్థానంలో చూడాలనుకుంటున్నారు’’ అని ఓ కాలర్ చెప్పింది. దీంతో కమెడియన్ ట్రెవర్ నోహ్ స్పందిస్తూ సెటైర్ వేశాడు. ‘‘�