Home » english medium
సర్కారీ బడుల్లో ఇంగ్లీష్ మీడియం బోధనపై ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్ తగిలింది. ఇంగ్లీష్ మీడియాన్ని తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది.
మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు.. సొంత నియోజకవర్గంలోనే ఎదురుదెబ్బ తగిలింది. కుప్పం నియోజకవర్గం ప్రజలు.. ఇంగ్లీష్ మీడియంకు జై కొట్టారు. ప్రభుత్వ స్కూల్స్ లో
ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి తండ్రి లాంటి వాడు.. నేను తండ్రిగా మీరు, నేను మన పిల్లలను ఇంగ్లీష్ మీడియానికి పంపిస్తే.. రానున్న రోజుల్లో పిల్లలు నైపుణ్యాలతో ఎదుగుతారని అన్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. పేదవాళ్లు మాత్రమే ఎందుకు తెలుగు మీడ
పేద విద్యార్థుల కలలు సాకారం చేసేందుకే ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చామని సీఎం జగన్ చెప్పారు. అసెంబ్లీలో విద్యా చట్టం సవరణ బిల్లు(ఇంగ్లీష్ మీడియం)పై
ఏపీ సీఎం జగన్ మరో కొత్త పథకం ప్రకటించారు. అదే ”జగనన్న వసతి దీవెన” పథకం. ఈ స్కీమ్ కింద డిగ్రీ విద్యార్థుల చదువు, హాస్టల్, భోజన ఖర్చుల కోసం ప్రతి ఏటా రూ.20వేలు ఇస్తామన్నారు. ఈ మొతాన్ని నేరుగా తల్లుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తామన్నారు. ప్రతి ఏటా జనవర
పేద పిల్లల బంగారు భవిష్యత్తు కోసమే ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం భోదన ప్రవేశపెడుతున్నామని సీఎం జగన్ చెప్పారు. ఈ ఏడాది జూన్ 1 నుంచే అన్ని ప్రభుత్వ స్కూల్స్
ఏపీలో ఉద్యోగాల కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇది గుడ్ న్యూస్. టీచర్ పోస్టుల భర్తీపై జగన్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందుకోసం 2020 జనవరిలో
ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియంపై జనసేన పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇంగ్లీష్ మీడియాన్ని జనసేనాని పవన్ వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. మాతృభాష
ఏపీ అసెంబ్లీలో ఇంగ్లీష్ మీడియంపై రగడ జరిగింది. టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. స్పీకర్ తమ్మినేని, చంద్రబాబు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ప్రశ్నోత్తరాల