Home » enter
కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ... 4వేల 500 మంది అమ్మాయిలు, 3వేల 500 మంది అబ్బాయిలకు విద్యనందిస్తున్న క్యాంపస్. నిత్యం సెక్యూరిటీ పహారాలో ఉంటుంది. అయినా
ముస్లిం మహిళలకు మసీదుల్లోకి ప్రవేశించే హక్కు ఉందని ముస్లిం పర్సనల్ లా బోర్డు తెలిపింది. పురుషుల్లాగే ముస్లిం మహిళలు కూడా మసీదుల్లోకి ప్రవేశించి, నమాజ్ చేసుకోవచ్చని సుప్రీంకోర్టులకు వివరించింది.
కర్నూలు జిల్లాలో వీఆర్వో లెటర్ సంచలనం రేపుతోంది. తహశీల్దార్ లంచం అడిగారని సమాచార హక్కు పత్రం ద్వారా వీఆర్వో రైతుకు తెలిపారు.
హిమాచల్ ప్రదేశ్లో చిరుత పులి కలకలం సృష్టించింది. అర్ధరాత్రి ఓ ఇంట్లోకి ప్రవేశించి పెంపుడు కుక్కపై దాడి చేసి చంపేసింది.
కశ్మీర్ లోకి ఉగ్రవాదులు చొరబడేందుకు రెడీగా ఉన్నారని ఆర్మీ ఉన్నతాధికారులు తెలిపారు. దాదాపు 500 మంది ఉగ్రవాదులు కశ్మీర్లో చొరబడడి అలజడులు సృష్టించేందుకు పీవోకేలోని టెర్రర్ క్యాంప్ ల దగ్గర రెడీగా ఉన్నారని వేచి ఉన్నారని ఆర్మీ ఉన్నతాధికా�
సరిహద్దులు దాటి మరోసారి భారత భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించిన డ్రోన్ కోసం సెర్చ్ ఆపరేషన్ మొదలైంది. సోమవారం రాత్రి పంజాబ్ లోని ఫిరోజ్పూర్ జిల్లాలోని హుస్సేనివాలా సరిహద్దు పోస్టు దగ్గర ఉన్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) సిబ్బంది పాకిస్తాన�
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలోకి ప్రవేశించిన 30 రోజులలోపు ఆరోగ్య భీమా పరిధిలోకి రాని, లేదా వారి ఆరోగ్య సంరక్షణ ఖర్చులను స్వయంగా భరించే మార్గాలు లేని వలసదారుల ప్రవేశాన్ని నిలిపివేస్తున్న ప్రకటనపై అధ్యక
కోల్ కతాలోని జాదవ్పూర్ యూనివర్శిటీలో కేంద్రమంత్రి బాబుల్ సుప్రియోకు చేదు అనుభవం ఎదురైంది. ఆర్ఎస్ఎస్ విద్యార్థి విభాగం ఏబీవీపీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇవాళ(సెప్టెంబర్-19,2019) జాదవ్ పూర్ యూనివర్శిటికీ బాబుల్ సుప్రియో వెళ్ల
రిలయెన్స్ జియో ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సేవలు అందుబాటులోకి వస్తాయి. సెప్టెంబర్ 05 నుంచి లాంచ్ చేస్తామని ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముకేష్ అంబానీ ప్రకటించిన సంగతి తెలిసిందే. జియో గిగా ఫైబర్ సర్వీసును Jio Fiberగా మార్చేసిన రిలయన్స్ ఇండస్ట్రీస
శ్రీలంక పేలుళ్లకు తామే బాధ్యులమని ఐసిస్ ప్రకటించింది. వరుస బాంబు పేలుళ్లలో 321 మంది మృతి చెందగా వందలాది మంది గాయాలపాలయ్యారు.