Home » Entrepreneur
బాలీవుడ్ హీరోయిన్ సన్నీ లియోన్ కొత్త బిజినెస్లోకి అడుగు పెట్టారు. ఈ మధ్య కాలంలో చాలామంది సెలబ్రిటీలు వెళ్లే దారిలోనే తాను కూడా వెళ్లి ఈ కొత్త వ్యాపారాన్ని ఎంచుకోవడం విశేషం.
వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండటమే కాదు టాలెంట్ ఎక్కడ ఉంటే అక్కడ ప్రోత్సాహం అందిస్తారు. తాజాగా ఓ మహిళ క్రియేటివిటీ నచ్చి ఆమెకు జాబ్ ఆఫర్ చేసారాయన.
జీవితం ఎవరికీ వడ్డించిన విస్తరి కాదు. ఎన్నో వైఫల్యాలు చవి చూసిన తరువాత విజయం సాధించిన వారెందరో ఉన్నారు. వారిలో 'అంకుర్ వారికూ' ఒకరు. ప్రస్తుతం యూట్యూబర్ గా, రచయితగా దూసుకుపోతున్న ఆయన తన ఫెయిల్యూర్ రెజ్యూమ్ను ట్విట్టర్ లో షేర్ చేశారు. ఆయన లైఫ�
కుటుంబాన్ని కాపాడాల్సిన భర్త కష్టాల్లోకి నెట్టేసాడు. నువ్వు ఏం చేయలేవు.. నిన్ను చంపేస్తాను అంటూ బెదిరించాడు. అతని మాటలు లెక్కచేయకుండా ఆ మహిళ ధైర్యంగా అడుగులు ముందుకు వేసింది. తానేంటో నిరూపించింది. ఆ మహిళ సక్సెస్ ఫుల్ స్టోరీ చదవండి.
జోష్ సినిమాతో అక్కినేని నాగచైతన్యతో పాటు సీనియర్ హీరోయిన్ రాధ కూతురు కార్తిక నాయర్ కూడా వెండితెరకు పరిచమైంది. ప్రస్తుతం సినిమాలకు గుడ్ బై చెప్పి బిజినెస్ వైపు పయనం మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే..
ఆన్లైన్లో రియల్ ఎస్టేట్ వ్యవహారాలను కస్టమర్లకు అందించే సంస్థ గ్రాబ్ హౌస్ ఫౌండర్ పంఖూరి శ్రీవాస్తవ కన్నుమూశారు.
రీసైకిలింగ్ పద్దతిలో తయారు చేసిన పేవ్మెంట్ బ్రిక్స్ క్వాలిటీ రోడ్లు, పార్కులు, పాఠశాల ఆవరణల్లో వీటికి వేసేందుకు అక్కడి ప్రజలు ఆసక్తి చూపించారు.
ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే విషయం అందరికి తెలిసిందే. ఆయన ఎమోషన్ల, ఫన్నీ, స్ఫూర్తినిచ్చే పోస్టులను షేర్ చేస్తుంటారు. తాజాగా ఓ నెటిజన్ 60 ఏళ్ళ వ్యక్తి నైపుణ్యా, సామర్ధ్యాల గురించి షేర్ చేసిన వీడియోన�
కాలిఫోర్నియాకు చెందిన శాన్ రామోన్ పట్టణంలోని మేయర్ సీటు కోసం బిడ్ ప్రకటించిన భారతీయ-అమెరికన్ పారిశ్రామికవేత్త అపర్ణ మాడిరెడ్డి నవంబర్ లో ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాన్ రామోన్న్ నగరం నుంచి మేయర్ అభ్యర్థ�