-
Home » environment
environment
మట్టి వినాయకులనే పూజించాలి, పర్యావరణహితంగా ఉత్సవాలు జరుపుకోవాలి- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
పర్యావరణహితమైన వస్తువుల వాడకాన్ని మన వేడుకలు, ఉత్సవాల్లో వాడితే మేలు కలుగుతుంది. వినాయక చవితి రాబోతుంది. ఈ వేడుకల్లో మట్టి గణపతి ప్రతిమలను పూజిస్తే పర్యావరణానికి ప్రయోజనం కలుగుతుంది.
Stammering facts and causes : నత్తి ఉందని ఎత్తి చూపకండి .. చెప్పేది వినడానికి సమయం ఇవ్వండి
కొందరు చిన్నపిల్లలు తడబడుతూ మాట్లాడుతుంటారు. నత్తి అనేది 3 సంవత్సరాల వయసున్న పిల్లల్లో బయటపడుతుందట. నత్తి అనేది జన్యుపరంగా వచ్చే అవకాశాలు ఎక్కువని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ సమస్యను సరైన సమయంలో గుర్తించడమే కాదు వైద్యుల సలహాలు తీసుకోవడం అవ�
Rainwater : వర్షపు నీరు ఎందుకు తాగరో? మీకు తెలుసా..
వర్షం అంటే అందరికీ ఇష్టం. వర్షంలో కావాలని తడుస్తాం. అలాగని వర్షంలో ఉన్నప్పుడు దాహం వేసిందని ఆ నీటిని తాగరు. దానికి కారణం ఎంతమందికి తెలుసు? వర్షం నీరు తాగొచ్చా.. తాగకూడదా?
Hyderabad : భాగ్యనగరానికి బహు దగ్గరలో.. చలో వర్షాకాలం టూర్
ఈసారి ఎప్పుడూ లేనంతగా ఎండలు ఇబ్బంది పెట్టేశాయి. భానుడు శాంతించి వరుణుడు కరుణించాలని అంతా కోరుకుంటున్నారు. ఈసారి చాలామంది సమ్మర్ టూర్లు కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. అలాంటివారు వర్షాకాలంలో జాలీగా ట్రిప్ వేయండి. ఎక్కడికో దూరాలు వెళ్లనక్కర�
Airplanes Banned: ఆ దేశంలో వినామాలు రద్దు.. కేవలం రైలు ప్రయాణమే.. ఎందుకో తెలుసా?
దేశంలో 2.5 గంటలు, అంతకంటే తక్కువ సమయం ప్రయాణం కలిగిన రూట్లలో చిన్న విమానాలు ఏప్రిల్ 2022 నుండి నిషేధించబడతాయని (అవి అంతర్జాతీయ విమానానికి కనెక్ట్ కాకపోతే). ప్రాన్స్ తెలిపింది. ఈ మేరకు బిల్లును ఆమోదింది.
Podu Land in Telangana : భారీ స్థాయిలో ఆక్రమణకు గురవుతున్న అటవీ భూములు .. పర్యావరణవేత్తల ఆందోళన
పోడు భూములపై హక్కులు కల్పిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించాక.. అటవీ భూముల్లో ఆక్రమణలు మరింత పెరిగిపోయాయి. అటవీ భూముల ఆక్రమణలపై హక్కులు కల్పించే క్రమంలో.. గిరిజన సంక్షేమ శాఖ, అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు కింది స్థాయిలో.. పెద్ద ఎత్తున కసరత్తు చేస�
Pawan Kalyan: పర్యావరణంపై వైసీపీ ప్రభుత్వానికి ఉన్నట్టుండి ప్రేమేందుకో.. వరుస ట్వీట్లలో ప్రశ్నించిన పవన్ కల్యాణ్
పర్యావరణంపై ఏపీ ప్రభుత్వాన్ని ఉన్నట్టుండి ప్రేమెందుకు పుట్టుకొచ్చిందని ప్రశ్నించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. విశాఖ పట్నం పరిశ్రమలు, గ్యాస్ లీక్ వ్యవహారంలో ఇంకా నిందితులపై చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు.
Chardam Vicinity Plastic : చార్దామ్ యాత్రలో ప్లాస్టిక్తో ముప్పు
ప్రస్తుతానికి చెత్తగా కనిపిస్తున్నా...రాబోయే రోజుల్లో ఆ ప్రాంతానికి ముప్పుగా మారనుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. భక్తులు పారేస్తున్న చెత్తతో పర్యావరణ కాలుష్యంతో కొండచరియలు విరిగిపడటం వంటి ప్రకృతి వైఫరిత్యాలు సంభవిస్తున్నాయని �
భూమిని పట్టి పీడిస్తున్న ప్లాస్టిక్ భూతం!
భూమిని పట్టి పీడిస్తున్న ప్లాస్టిక్ భూతం!
Russo-Ukraine War: భారత్పై రష్యా-యుక్రెయిన్ యుద్ధ ప్రభావం.. భారీగా నష్టపోతున్న రంగం ఇదే!
రష్యా, యుక్రెయిన్ యుద్ధ ప్రభావం ప్రపంచ దేశాలతో పాటు భారత్పైనా ప్రభావం చూపిస్తోంది.