Home » ESCAPE
పోలీసులు కేసు నమోదు చేసుకుని తదుపరి విచారణలో నిమగ్నమయ్యారు. దీని వెనుక క్రియాశీలక ముఠాపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.
మౌస్సాతో పాటు 2009లో ఓ స్టేడియంలో 157 మంది నరమేధానికి కారణమైన కేసులో శిక్ష అనుభవిస్తున్న ఇద్దరు దోషులు కూడా తప్పించుకున్నవారిలో ఉన్నారని తెలిపారు.
ఓ మహిళ తాను పనిచేస్తున్న చోట ప్రమాదవశాత్తు రోలింగ్ మెషీన్ లో పడిపోయింది. మెషీన్ ఆపివేయడంతో అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడింది.
పంజాబ్ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్యకు గురైన సంగతి తెలిసిందే. సిద్ధూ మూసేవాలా హత్య కేసులో కీలక నిందితుడు దీపక్ అలియాస్ టిను పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. గత రాత్రి మాన్సా జిల్లాలో ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు.
చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. గోదావరి వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లగా.. పంటు బోల్తా కొట్టడంతో టీడీపీ నేతలు గోదావరి నీటిలో పడిపోవడం కలకలం రేపింది. అయితే ప్రమాదం ఒడ్డుకు అత్యంత సమీ
పోలీసుల కళ్లు గప్పి కోర్టు ప్రాంగంణం నుంచి పరారైన ఖైదీని ఫాస్టాగ్ సాయంతో పోలీసులు పట్టుకున్న ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది.
కదులుతున్న రైలులో ఎక్కరాదు.. నడుస్తున్న రైలు నుంచి దిగరాదు.. ఫ్లాట్ఫామ్పై ట్రాక్కు దగ్గరగా నిలబడరాదు.. అంటూ రైల్వేశాఖ ఎన్ని సూచనలు చేస్తున్నా కూడా ఇప్పటికీ చాలామంది వాటిని పెడచెవినబెట్టి నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తూనే ఉంటారు.
ఏనుగుల దాడికి భయపడిపోయిన ఛత్తీస్గఢ్లోని కాంకర్ జిల్లాలోని పిచ్చెట్టా గ్రామస్తులు ఊరు వదిలిపెట్టి జైలులో తలదాచుకుంటున్నారు. ఏనుగుల నుంచి తమను తాము రక్షించుకోవటానికి కాంకర్ లోని పిచ్చెట్టా గ్రామస్తులు ప్రతీరోజు జైలుశిక్ష అనుభవిస�
అతడో మధ్యస్థాయి వ్యాపారవేత్త.. 33 సంవత్సరాలు ఉంటాయి. కొన్నేళ్లుగా పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు. చివరికి ఓ సంబంధం కుదిరింది. పెళ్ళికుదిరిందని ఎంతో సంతోషపడ్డాడు.
దేశంలో కరోనా వ్యాక్సిన్ కొరత కొనసాగుతోంది. టీకా దొరికితే చాలు అని ఓ పక్క అనుకుంటుంటే..మరో పక్క మాత్రం మాకు వ్యాక్సిన్ వద్దు బాబోయ్ అంటూ కొంతమంది వైద్య సిబ్బందినుంచి తప్పించుకుంటున్నారు. అలా ఓగ్రామంలో టీకాలు వేయించుకోవటం తప్పించుకునేందుకు