Home » essential commodities
రష్యా యుక్రెయిన్ సంక్షోభంతో ప్రపంచ దేశాల్లో ఆందోళన నెలకొంది. యుక్రెయిన్ సంక్షోభంతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే పరిస్థితి కనిపిస్తోంది.
వ్యవసాయ రంగంలో సంస్కరణల కోసం కేంద్రం తీసుకొచ్చిన మూడు బిల్లులో ఒకటైన నిత్యావసర వస్తువుల (సవరణ) బిల్లు 2020ను మంగళవారం రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఈ బిల్లును లోక్సభ సెప్టెంబర్ 15న ఆమోదించింది. ఈరోజు రాజ్యసభ కూడా ఆమోదించడంతో పార్లమెంటు �
ప్రాణాంతకమైన కరోన వైరస్ వ్యాప్తి నిరోధానికి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. దీంతో జన జీవనం స్తంభించింది. నిత్యావసర వస్తువులకు డిమాండ్ పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో వ్యాపారస్తులు ధరలు పెంచి సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో �
హైదరాబాద్ ప్రగతి భవన్ లో మంగళవారం(మార్చి 24,2020) సీఎం కేసీఆర్ అధ్యక్షతన అత్యవసర సమావేశం జరుగుతోంది. సుదీర్ఘంగా ఈ సమావేశం జరుగుతోంది. లాక్ డౌన్