-
Home » essential commodities
essential commodities
బాబోయ్.. మళ్లీ భగ్గుమంటున్న ఆహార పదార్ధాల ధరలు.. కారణమేంటి? ఇదేనా జీఎస్టీ 2.O?
బియ్యం, కందిపప్పు..మినపప్పు..గోధుమపిండి..ఇడ్లీ రవ్వ సరే సరి ఇంతగా నిత్యావసరాలు ఆహార పదార్ధాలు రేటు పెరగడానికి కారణమేంటి..?
Russia-Ukraine War : రష్యా-యుక్రెయిన్ మధ్య యుద్ధం వస్తే.. భారత్లో ఏయే వస్తువుల ధరలు పెరగొచ్చుంటే?
రష్యా యుక్రెయిన్ సంక్షోభంతో ప్రపంచ దేశాల్లో ఆందోళన నెలకొంది. యుక్రెయిన్ సంక్షోభంతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే పరిస్థితి కనిపిస్తోంది.
నిత్యావసర వస్తువుల బిల్లుకు పార్లమెంట్ ఆమోదం : ఉల్లి, ఆలు ఇక నిత్యావసరాలు కాదు
వ్యవసాయ రంగంలో సంస్కరణల కోసం కేంద్రం తీసుకొచ్చిన మూడు బిల్లులో ఒకటైన నిత్యావసర వస్తువుల (సవరణ) బిల్లు 2020ను మంగళవారం రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఈ బిల్లును లోక్సభ సెప్టెంబర్ 15న ఆమోదించింది. ఈరోజు రాజ్యసభ కూడా ఆమోదించడంతో పార్లమెంటు �
కూరగాయలు, నిత్యవసరాలకు రేట్లు ఫిక్స్. ధర పెంచితే పీడీ యాక్ట్ కింద కేసులు
ప్రాణాంతకమైన కరోన వైరస్ వ్యాప్తి నిరోధానికి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. దీంతో జన జీవనం స్తంభించింది. నిత్యావసర వస్తువులకు డిమాండ్ పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో వ్యాపారస్తులు ధరలు పెంచి సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో �
బ్యాంకు ఖాతాలో రూ.1500, ఇంటికే రేషన్ బియ్యం.. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం యోచన
హైదరాబాద్ ప్రగతి భవన్ లో మంగళవారం(మార్చి 24,2020) సీఎం కేసీఆర్ అధ్యక్షతన అత్యవసర సమావేశం జరుగుతోంది. సుదీర్ఘంగా ఈ సమావేశం జరుగుతోంది. లాక్ డౌన్