Home » Etela Rajender
ప్రముఖ వ్యాపార కేంద్రమైన బేగంబజార్ లో కరోనా కలకలం రేపింది. మార్కెట్ లో ఏకంగా 100 కేసులు నమోదు కావడంతో వ్యాపారస్తుల్లో ఆందోళన నెలకొంది.
ఆందోళన పెంచే మరో విషయం ఏంటంటే.. కరోనా బారిన పడ్డా.. ఎక్కువ మందిలో ఎలాంటి లక్షణాలు లేవు. ఇది మరింత ప్రమాదకరం. లక్షణాలు లేని కారణంగా వైరస్ మరింత వేగంగా వ్యాప్తి చెందుతోంది.
ఏపీలో కరోనా కేసులు, మరణాలు భారీగా పెరుగుతున్నాయి. తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.
Corona in Telangana : దేశవ్యాప్తంగా, ముఖ్యంగా పొరుగు రాష్ట్రాల్లో కరోనా మళ్లీ విజృంభిస్తున్న వేళ.. తెలంగాణ సరిహద్దుల్లో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. రాష్ట్ర సరిహద్దుల్లో ఆంక్షల్ని కట్టుదిట్టం చేస్తున్నారు. కరోనా పేషెంట్లను గుర్తించేందుకు ప్రత్యే
Etela Rajender:తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు అనివార్యమేనా? కేటీఆర్ సీఎం కాబోతున్నారా? టీఆర్ఎస్ నేతలు.. మంత్రులు ఇప్పటికే పలుమార్లు ఈ విషయాన్ని పలు సంధర్భాల్లో ప్రస్తావించారు. కేటీఆర్ సీఎం అవుతారని, హరీష్రావు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట�
COVID-19 Vaccination In Gandhi Hospital : తెలంగాణ రాష్ట్రంలో కరోనా టీకా పంపిణీ ప్రారంభమైంది. కరోనా వ్యాక్సినేషన్ ను నగరంలోని గాంధీ ఆసుపత్రి నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. అంతకుముందు..శనివారం ఉదయం 10.30గంటలక�
Telangana government’s focus on corona new strain : తెలుగు రాష్ట్రాల్లో కరోనా కొత్త స్ట్రెయిన్ కలకలం సృష్టిస్తోంది. కరోనా న్యూ స్ట్రెయిన్పై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా కొత్త రూపంతరం నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఉన్న
Mutant Coronavirus Strain : కొత్త కరోనాతో తెలంగాణ రాష్ట్ర సర్కార్ అలర్ట్ అయ్యింది. సెకండ్ వేవ్ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మంత్రి ఈటెల సూచించారు. బయటి దేశాల నుంచి వస్తున్న వారందరికీ టెస్టులు చేస్తామని, ఎయిర్ పోర్టులోనే టె
COVID 19 in Telangana : తెలంగాణ రాష్ట్రంలో కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్లే కనిపిస్తోంది. నిత్యం వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ సంఖ్య వందల్లోకి చేరుకొంటోంది. గత 24 గంటల్లో 661 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 1, 637 మంది కోలుకు
second wave of covid-19 : తెలంగాణ రాష్ట్రంలో కరోనా ‘సెకండ్ వేవ్’ మొదలైంది. కరోనా వైరస్ సెకండ్ వేవ్పై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మొదటి దశలో కరోనాను నియంత్రించినట్లుగానే రెండో దశను అదే స్థాయిలో ఎదుర్కోవాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించి�