Home » Etela Rajender
భయం నిజమైంది.. ఊహించినట్టుగానే తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. తెలంగాణలో తొలి కరోనా బాధితుడు మృతిచెందాడు. మృతిచెందిన వ్యక్తి ఇటీవలే ఢిల్లీలోని ఓ మసీదులో ప్రార్థన చేసినట్టుగా తమకు సమాచారం ఉందని శనివారం (మార్చి 28, 2020) రాష్ట
తెలంగాణ రాష్ట్రంలో ఎవరికీ కరోనా వైరస్ సోకలేదని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. తెలంగాణలో ఉన్నవారికి ఇప్పటివరకూ ఎవరికీ వైరస్ సోకలేదన్నారు. అలాగే కరోనా పేషెంట్లు కాంటాక్ట్ అయిన వారిలో ఎవరికీ వైరస్ సోకలేదని చెప్పారు. కరోనా కట్టడ
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి కొత్తేమీ కాదని తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సార్స్ కు మరో రూపమే కరోనా అని చెప్పారు. కరోనా వస్తే చావే అనే
కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాపించే అవకాశం లేదని తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ అంటున్నారు. కొంతకాలం పాటు ఎవరికీ షేక్ హ్యాండ్ ఇవ్వొద్దని ఈటల సూచించారు. కరోనా ఉన్న వారు మాట్లాడినపుడు ఆ తుంపర్లు ఇతరుల ముఖంపై పడితేనే వైరస్ వ్యాప్తి చెందే అవకాశమ�
Coronavirus.. ఇదో ప్రాణాంతక వైరస్.. దీని పేరు వింటే చాలు.. ప్రపంచ దేశాల్లో వణుకు పుడుతోంది. చైనాలోని వుహన్ సిటీలో పుట్టన కరోనా వైరస్.. ఇప్పుడు ప్రపంచాన్ని
వరంగల్ జిల్లాలో పర్యటనలో భాగంగా మడికొండ, ఐటీ పార్క్లో సైయెంట్, టెక్ మహీంద్రా క్యాంపస్లను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరమైన వరంగల్ జిల్లాలో ఐటీ ర
ఏడాది కిందట జరిగిన ఘటనపై ముగ్గురు మంత్రులు సీరియస్గా ఉన్నారట. కొంత మంది చేసిన గాయానికి వారు ఇప్పటి వరకు లోలోపల పగతో రగిలిపోతున్నారంటున్నారు. ఇంకా వేచి చూస్తే మంచిది కాదనుకున్నారో ఏమో గానీ అదను చూసి దెబ్బ కొట్టాలని డిసైడ్ అయ్యారట. మంత్రులు
కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్రావు ఉన్నట్టుండి ఒక్కసారిగా నియోజకవర్గంలో హడావుడి చేయడం మొదలుపెట్టారు. ఎప్పుడు తన పని తాను చేసుకుంటూ పోయే ఆయన ఇప్పుడు ప్రతిపక్ష నేతల తీరుపై ఒంటి కాలితో లేస్తున్నారు. పదునైన విమర్శలు చేస్తూ ఓ ఆట ఆడడం మొదలు పెట
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ హత్యాచారం కేసులో నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. నిందితుల ఎన్ కౌంటర్ పై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు
తెలంగాణ రాష్ట్రంలో విషజ్వరాలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అసెంబ్లీలో మాట్లాడారు. రాష్ట్రంలో విషజ్వరాలు ఉన్న మాట వాస్తవమే అని మంత్రి అంగీకరించారు. కానీ..