Home » Europe
Water Trees : ప్రకృతిలో ఎన్నో వింతలు ఎన్నెన్నో విచిత్రాలు దాగున్నాయి. అటువంటి వింతల్లో వాటర్ ట్రీ (Water Tree) ఒకటి. వాటర్ ట్రీ అంటే ఏదో చెట్టునుంచి వాటర్ చిన్నగా కారుతుందని కాదు. ఏకంగా జలపాతంలాంటి ధారతో నీటికి చిందిస్తుందీ చెట్టు. ఇంతకీ ఆ చెట్టు ఎక్కడుందీ?�
Game-changer – 15 minute Covid antigen test : కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. కరోనా పరీక్షలు విస్తృత స్థాయిలో చేయాల్సిన పరిస్థితి ఉంది. కరోనా టెస్టు ఫలితాల కంటే వేగంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. కరోనా టెస్టులను అదే స్థాయిలో విస్తృతంగా నిర్వహించాల్
ప్రముఖ భారత్ బయోటెక్ కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి కోసం అమెరికా యూనివర్శిటీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. సింగిల్ డోస్ ఇంట్రానాసల్ (ముక్కు ద్వారా ఇచ్చే) ‘chimp-adenovirus’ వ్యాక్సిన్ కోసం బుధవారం అమెరికాలో సెయింట్ లూయిస్ వాషింగ్టన్ యూనివర్శిటీ స్కూల్ �
యువతతో పెద్దలకు కరోనా ముప్పు పొంచి ఉందని, యువతరం కారణంగా..ఆసుపత్రిలో చేరేవారి సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతోందని డబ్ల్యూ హెచ్ వో (ప్రపంచ ఆరోగ్య సంస్థ) వెల్లడించింది. కోవిడ్ – 19 సుడిగాలిలాంటిదని తెలిపారు. దక్షిణ కొరియలో ఒకే రోజు…అత్యధికంగా 441 క�
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది.. మలేసియాలో కరోనా కేసుల్లో కొత్త భయానక మార్పులు ఆందోళన పుట్టిస్తున్నాయి. కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్న నేపథ్యంలో రష్యా వ్యాక్సిన్ను ప్రకటించింది.. వ్యాక్సిన్ ఉత్ప
కరోనా వైరస్ మహమ్మారి ప్రాణాంతకమైనది. కరోనా సోకితే ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే. ప్రాణాలు కోల్పోవాల్సిందే. అందుకే కరోనా అంటే అంతా భయపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న వేళ కాస్త ఊరటనిచ్చే న్యూస్ ఒకటి వెలుగు�
కరోనా కేసులు అధికంగా ఉన్న దేశాల్లో జర్మనీ కూడా ఒకటన్న విషయం తెలిసిందే. అయితే 145,742 కేసెులు ఉన్నప్పటికీ కేవలం 4వేల 642మరణాలు మాత్రమే జర్మనీ నమోదయ్యాయి. అంతేకాకుండా జర్మనీలో 91,500 మంది రికవరీ అయ్యారు. ఇంకా 49600 మంది కరోనాతో పోరాడుతున్నారు. వారిలో కూడా 2889 �
ప్రపంచదేశాలను టెన్షన్ పెడుతున్న కరోనా వైరస్(COVID-19)5కోట్ల కన్నా తక్కువ జనాభా ఉన్న స్పెయిన్ ను ఊపిరి పీల్చుకోకుండా చేస్తుంది. స్పెయిన్ లో గడిచిన 24గంటల్లో 838మంది కరోనా పేషెంట్లు ప్రాణాలు కోల్పోయినట్లు ఆదివారం(మార్చి-29,2020) ఆ దేశ జాతీయ ఆరోగ్య మంత్ర�
కరోనా వైరస్(COVID-19)సోకి మార్చి-18,2020న పంజాబ్ లో 70ఏళ్ల వృద్ధుడు మరణించిన విషయం తెలిసిందే. పంజాబ్ లో అదే తొలిమరణం. అయితే కరోనా వైరస్ తేలకముందు ఆ వృద్ధుడు దాదాపు 100మందిని కలిసినట్లు తేలింది. అంతేకాకుండా ఆమన తన మిత్రులతో కలిసి 15గ్రామాలను సందర్శించారు. అ�
స్పెయిన్ లోని మైక్రో బయాలజీ నిపుణులు కరోనా వైరస్ టెస్టులు పాజిటివ్ కేసులు కన్ఫామ్ చేయలేకపోతున్నామని చేతులెత్తేశారు. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో ఇటలీ తర్వాత స్పెయిన్లోనే ఎక్కువ. స్పెయిన్ లో జరిపిన పరిశోధనల తర్వాత కేవలం 30శాతం మ�