Home » event
తబ్లిగ్ జమాత్ కార్యక్రమంపై స్పందించిన విజయశాంతి..
ఓ వైపు విదేశాల నుంచి వచ్చిన వారిలో నెమ్మదిగా కరోనా లక్షణాలు బయటపడి దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య మెల్లగా పెరుగుతున్న సమయంలో ఇప్పుడు ఢిల్లీలోని మర్కజ్ మసీదులో ఈనెల 13-15 మధ్యన ఢిల్లీలో జరిగిన తబ్లిగీ జమాత్ సమావేశానికి వివిధ రాష్ట్రాల
వుమెన్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రాంలో డ్యాన్స్ ఇరగదీసిన జాన్వీ కపూర్..
అమెరికా అధ్యక్షుడు గుజరాత్లోని సబర్మతీ ఆశ్రమాన్ని కూడా సందర్శిస్తారు. ఇక్కడా డేగ కళ్లతో నిఘాపెట్టారు. ఆశ్రమానికి వచ్చే సందర్శకులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. సబర్మతీ ఆశ్రమంలో ట్రంప్ కొద్ది సేపు గడుపుతారు. అహ్మదాబాద్లో మోతేరా స్టే
ప్యాంట్లు విప్పేసి అండర్ వేర్ లతో మెట్రో రైళ్లలో ప్రయాణించారు కొంతమంది ప్రయాణికులు. అలా ప్రయాణించిన వారిలో మగవాళ్లతో పాటు ఆడవాళ్లు కూడా ఉన్నారు. ప్యాంట్లు లేకుండా వచ్చి మెట్రో రైళ్లు ఎక్కిన వీరిని చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. ఏం జరుగుతుం�
ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేసిన అన్న కళ్యాణ్..మంచి కుటుంబసమేత చిత్రం చేయాలని తనకు కోరిక ఉండేదన్నారు జూనియర్ ఎన్టీఆర్. ఈ కోరిక వేగ్నేశ ద్వారా నిజమౌతుందన్నందుకు ఆనందంగా ఉందన్నారు. కృష్ణ ప్రసాద్ తమ కుటుంబంలో ఒక సభ్యుడని వివరించారు. మంచి చిత్ర�
నందమూరి కళ్యాణ్ రామ్, నందమూరి ఎన్టీఆర్ ఒకే వేదికపై సందడి చేస్తున్నారు. కళ్యాణ్ రామ్ నటించిన న్యూ ఫిల్మ్ ‘ఎంత మంచివాడవురా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. హైదరాబాద్లోని JRC కన్వెన్షన్ సెంటర్లో జరుగుతున్న ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా జూనియర్ ఎన్ట
మహారాష్ట్రలో ఇవాళ(డిసెంబర్-30,2019)కేబినెట్ విస్తరణ జరిగింది. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన 32 రోజులకి మంత్రివర్గ విస్తరణ చేపట్టారు ఉద్దవ్ ఠాక్రే. ముంబైలోని విధాన్ భవన్ లో మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది.అయితే ఈ కార్యక్రమానికి �
హౌడీ మోదీ సమావేశానికి హాజరైన ప్రధానికి ఘనస్వాగతం లభించింది. టెక్సాస్ సెనేటర్ టెడ్ క్రూస్ మోదీని వేదికపైకి ఆహ్వానించగా… మోదీ రెడ్ కార్పెట్పై నడుచుకుంటూ వేదికపైకి వచ్చారు. ఆ సమయంలో సమావేశం ఆవరణలో ఉన్న ప్రవాస భారతీయులు మోదీ.. మోదీ అంట�
అక్టోబర్ 8 న నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ నిర్వహించే విజయదశమి కార్యక్రమానికి HCL ఫౌండర్,చైర్మన్ శివ్ నాడర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. రాజకీయ పరిశీలకులు నిశితంగా చూసే ఈ వార్షిక కార్యక్రమానికి గతంలో బాలల హక్కుల కార్యకర్త కైలాష్ సత్యార్థి, మ