everyone

    WhatsApp Group Admin: వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఎవరి మెసేజ్‌నైనా అడ్మిన్ డిలీట్ చేసే అవకాశం

    August 4, 2022 / 09:13 PM IST

    వాట్సాప్‌లో అభ్యంతరకర, తప్పుడు మెసేజులు వస్తే ఇకపై అడ్మిన్లే వాటిని డిలీట్ చేయొచ్చు. ఈ ఫీచర్ త్వరలో అందబాటులోకి రానుంది. దీని ద్వారా గ్రూపులో అనవసర మెసేజులకు తావుండదు.

    Corona Vaccine: రేపట్నుంచి అందరికీ ఫ్రీ వ్యాక్సిన్!

    June 20, 2021 / 02:52 PM IST

    ఇప్పటి వరకు మన దేశంలో 45 సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఫ్రీ వ్యాక్సిన్ అందిస్తుండగా 18 సంవత్సరాలు నిండిన వారికి నగదు చెల్లింపుతో వ్యాక్సిన్ అందిస్తుంది. కాగా.. రేపటి నుండి దేశవ్యాప్తంగా 18 సంవత్సరాలు నిండిన అందరికి ఫ్రీ వ్య�

    India : వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వలేమా ? ఇది అసలు లెక్క!

    April 23, 2021 / 05:35 PM IST

    దేశంలో 18 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సినేషన్‌ ఫ్రీగా వేసినా.. కేంద్ర ప్రభుత్వంపై పెద్దగా భారం పడదా? ఒకవేళ కేంద్రానికి భారం అవుతుందనుకుంటే రాష్ట్రాలతో కలిసి షేర్‌ చేసుకుంటే సరిపోతుందా? మొత్తం అందరికీ వ్యాక్సిన్‌ ఉచితంగానే అందించినా దేశం జ�

    పంచాయతీ ఎన్నికలకు ఆ ఊరు దూరం, సమస్యలు గ్రామంలోనే పరిష్కారం

    February 4, 2021 / 09:08 AM IST

    venkayya peta panchayat poll : పంచాయతీ ఎన్నికలకు ఆ ఊరు దూరం. ఏవైనా సమస్యలుంటే..గ్రామంలోనే పరిష్కారం అవుతుంది. వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి ఏకగ్రీవమే. రాజకీయ రంగంలో మాత్రం ఈ గ్రామానిది ఓ ప్రత్యేక శైలి. పంచాయతీ రాజ్ వ్యవస్థ ఏర్పడిన నాటి నుంచి ఈ గ్రామంలో పంచాయతీ ఎన్�

    అందరూ ఎందుకంత స్వార్ధపరులు? సైన్స్ దగ్గర సమాధానముంది…

    July 11, 2020 / 07:18 PM IST

    వాస్తవానికి స్వార్థం లేని మనిషే ఉండడు అంటారు. ఏ పని చేసినా అందులో స్వార్థాన్ని వెతుకునే వారు ఎందరో ఉంటారంటారు. అవసరమే మనిషి ప్రవర్తనను స్వార్థపూరిత పనిచేయిస్తుందని చెబుతున్నారు తత్వవేత్తలు, మనస్తత్వవేత్తలు.. శతాబ్దాలుగా స్వార్థపూరిత ప్ర�

    కరోనా బారిన పడకుండా ఉండాలంటే సామాజిక దూరం పాటించాలి : డీజీపీ

    April 1, 2020 / 09:52 PM IST

    కరోనా బారిన పడకుండా ఉండాలంటే సమాజిక దూరం పాటించాలని తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. కరోనా ఒకరికి వస్తే అతని నుంచి 10 వేల మందికి వ్యాపించే ప్రమాదముందని తెలిపారు.

    అందరి దృష్టి మారుతీరావు ఆస్తులపైనే..

    March 12, 2020 / 07:52 AM IST

    ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు, అమృత తండ్రి మారుతీ రావు ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పుడు వ్యవహారమంతా అతడి ఆస్తుల చుట్టే తిరుగుతోంది.

    జైల్లో అందరూ తినే భోజనమే చిదంబరం తినాలి..ఢిల్లీ హైకోర్టు

    September 12, 2019 / 12:25 PM IST

    INX మీడియా కేసులో కాంగ్రెస్ నాయకుడు,మాజీ కేంద్రమంత్రి చిదంబరం తీహార్ జైల్లో ఉన్న కస్టడీలో ఉన్న విసయం తెలిసిందే. తీహార్ జైల్లో ఉన్న చిదంబరానికి ఇప్పుడు మరో షాక్ తగిలింది. ఇంటి భోజనానికి అనుమతివ్వాలన్న చిదంబరం విజ్ఞప్తిని ఢిల్లీ హైకోర్టు తిరస

    హ్యాపీ టీచర్స్ డే : ప్రధాని మోడీ శుభాకాంక్షలు

    September 5, 2019 / 03:55 AM IST

    టీచర్స్ డే సంద‌ర్భంగా ప్ర‌ధాని మోడీ దేశంలోని టీచ‌ర్లంద‌రికీ శుభాకాంక్ష‌లు తెలిపారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రధాని టీచర్లకు శుభాకాంక్షలు చెబుతున్న వీడియోను తన ట్విట్ట‌ర్ లో  పోస్టు చేశారు. సెప్టెంబర్ 5 డాక్ట‌ర్ స‌ర్వేప‌ల్లి రాధ�

    నిప్పంటించుకున్న అక్షయ్ కుమార్

    March 6, 2019 / 08:11 AM IST

    అవునండి నిజం..బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ నిప్పంటించుకుని రచ్చ రచ్చ చేశాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

10TV Telugu News