Home » evm damage
దీనిపై విచారించిన ఏపీ హైకోర్టు.. ఇరుపక్షాల వాదనలు వింది. అనంతరం తీర్పు రేపటికి రిజర్వ్ చేసింది.
కౌంటింగ్ కేంద్రానికి వెళ్లేందుకు మాత్రమే పిన్నెల్లికి అనుమతి ఇచ్చింది హైకోర్టు.
తదుపరి విచారణను జూన్ 6కు వాయిదా వేసింది. ఈవీఎం వ్యవహారంలో పిన్నెల్లిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్న తరుణంలో..
మాచర్లలో పరిస్థితి ఇప్పుడే అదుపులోకి వచ్చిందన్నారు. నేతలు పరామర్శలకు వెళితే పరిస్థితి అదుపుతప్పే అవకాశం ఉందని చెప్పారు.
పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేసులు నమోదు చేశామని నివేదికలో పేర్కొన్నారు.
అందరినీ సమానంగా చూడకపోతే ఎలక్షన్ కమిషన్ విశ్వసనీయత పోతుంది. పల్నాడు జిల్లాలో కొందరు అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారు.
విజయవాడ: అనంతపురం జిల్లా గుంతకల్లు జనసేన అభ్యర్థి మధుసూదన్ గుప్తా ఈవీఎంను పగలగొట్టిన ఘటన చర్చనీయాంశంగా మారింది. ఓటింగ్ ఛాంబర్లో ఎమ్మెల్యే, ఎంపీ అనే
అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలోని గుత్తి ఉన్నత పాఠశాల పోలింగ్ బూత్(183) లో ఉద్రిక్తత నెలకొంది. గుంతకల్లు జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి మధుసూదన్ గుప్తాను పోలీసులు అరెస్ట్ చేశారు. మధుసూదన్ గుప్తా ఈవీఎంను పగలగొట్టారు. దీంతో పోలీసులు అదుపులో