EVM's

    నందిగ్రామ్ EVMలకు ఫోరెన్సిక్ టెస్ట్ లు చేయాలి..గవర్నర్ తో భేటీ కానున్న మమత

    May 3, 2021 / 04:59 PM IST

    MAMATA పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ 213 స్థానాల్లో గెలిచి ప్రభంజనం సృష్టించినప్పటికీ, ఏకంగా సీఎం మమతా బెనర్జీ ఓడిపోవడం టీఎంసీ వర్గాలకు జీర్ణించుకోలేని విషయంగా మారింది. నందిగ్రామ్​ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి గెలవడంపై �

    ఎగ్జిట్ పోల్స్ ఓకే…EVMల సెక్యూరిటీ? : పీకేని కలిసిన కేజ్రీవాల్

    February 8, 2020 / 05:15 PM IST

    ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో హ్యాట్రిక్ కొట్టబోతుందని ఇవాళ(ఫిబ్రవరి-8,2020)పోలింగ్ అనంతరం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఢిల్లీ ఓటర్లు కేజ్రీవాల్ కే పట్టం కట్టారని సర్వేలన్నీ చెబుతున్న సమయంలో ఢిల్లీ సీఎం మరింత అలర్ట్ అయ్యారు. ఈవీఎం మె�

    మాటల యుద్ధం : మోడీకి భయమెందుకు – బాబు

    May 11, 2019 / 01:17 AM IST

    మాటలయుద్ధం కొనసాగుతూనే  ఉంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు  చేసుకుంటున్నారు. ఎన్నికల్లో సెంటరాఫ్‌ పాయింట్‌గా మారిన  ఈవీఎంల పని తీరుపై పరస్పర విమర్శలకు దిగుతున్నారు.  ఓటమి భయంలో ఉన్న ప్రతిపక్షాలు ఈవీఎంలపై  నిందలేస్తున్నాయని ప�

    ఇంత నిర్లక్ష్యమా : ట్రాలీలో ఈవీఎంలు తరలింపు

    May 7, 2019 / 08:48 AM IST

    ఈవీఎంలపై ఎన్ని వివాదాలు తలెత్తుతున్నప్పటికీ ఈసీ అధికారుల తీరులో మాత్రం మార్పు కనిపించడం లేదు. పోలింగ్‌ పూర్తయ్యాక ఈవీఎంలకు ఎంతో భద్రత కల్పించాల్సిన బాధ్యత ఉంటుంది.  ఈవీఎంలను స్ట్రాంగ్‌రూమ్‌లో ఉంచి భద్రత కల్పించాలి. కానీ అధికారులు మాత్ర

    బాప్ రే : హోటల్‌లో ఈవీఎంలు, వీవీ ప్యాట్

    May 7, 2019 / 08:25 AM IST

    బీహార్ : ఈవీఎంల పనితీరుపై పెద్దఎత్తున వివాదం నడుస్తోంది. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయొచ్చని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో జాగ్రత్తగా

    వీవీప్యాట్ వ్యవహారం : న్యాయం జరిగే వరకు పోరాటం

    May 7, 2019 / 06:40 AM IST

    ఢిల్లీ : వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపు వ్యవహారంలో సుప్రీంకోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. కోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తూనే న్యాయం కోసం పోరాటం

    9 గంటలు చాలు : వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు సమయంపై చంద్రబాబు

    May 7, 2019 / 03:50 AM IST

    ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈసీకి లేఖ రాశారు. ప్రతి నియోజకవర్గంలో 50శాతం వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించాలని డిమాండ్ చేశారు. వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు సమయంపై

    తుఫాన్ ఎఫెక్ట్ : ఒడిషాలో స్ట్రాంగ్ రూమ్ ల నుంచి EVMలు తరలింపు

    May 1, 2019 / 12:06 PM IST

    ఫోని తుఫాన్ హెచ్చరికల కారణంగా ఒడిషాలోని రెండు జిల్లాల్లో స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచిన EVMలను వేరే ప్రాంతానికి తరలిస్తున్నారు. 11 జిల్లాల్లో ఫోని తుఫాన్ భీభత్సం సృష్టించే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చిరించింది. దీంతో EVMలు భధ్రపరిచి ఉన్న&nb

    ఏపీలో జరిగినట్టే యూపీలో జరిగింది : ఎస్పీకి ఓటు వేస్తే బీజేపీకి పడింది

    May 1, 2019 / 09:41 AM IST

    ఈవీఎంలకు వ్యతిరేకంగా పోరుబాట్టిన ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి ఈవీఎంల పనితీరుపై విమర్శలు చేశారు. ఏపీలో జరిగినట్టే మిగతా రాష్ట్రాల్లో ఈవీఎంలు మొరాయించాయని చంద్రబాబు  అన్నారు. ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీకి ఓటు వేస్తే బీజేపీ గుర్తుకి ఓ

    కారణం ఇదే : ఆలస్యంగా ఎన్నికల ఫలితాలు

    April 29, 2019 / 01:24 PM IST

    సార్వత్రిక ఎన్నికల ఫలితాల వెల్లడి ఆలసమయ్యే అవకాశం ఉందా అంటే.. అవుననే అంటున్నారు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేది. ఎన్నికల ఫలితాల వెల్లడి ఆలస్యమయ్యే ఛాన్స్ ఉందని ఆయన చెప్పారు. దీనికి కారణం వీవీప్యాట్ స్లిప్స్ లెక్కింపు అని చెప

10TV Telugu News