Home » evms
ఈ ఎన్నికలు న్యాయబద్ధంగా జరిగాయని ఎలా చెప్పగలమని ప్రశ్నించారు.
జమ్మూ కాశ్మీర్ లో బుధవారం రెండో దశ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.
ఒంగోలు అసెంబ్లీ పరిధిలోని 12 పోలింగ్ బూత్లలోని 12ఈవీఎంలకు మాక్ పోలింగ్ (రీ వెరిఫికేషన్) ప్రక్రియ జరగనుంది.
ఏపీ మాజీ సీఎం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈవీఎంల పనితీరుపై సంచలన ట్వీట్ చేశారు. అభివృద్ధి చెందిన దేశాలలో బ్యాలెట్ లనే వాడుతున్నారు..
అంజన్ కుమార్ ని రేవంత్ చీఫ్ అడ్వైజర్ గా నియమించుకుంటే బాగుంటుందని సలహా ఇచ్చారు. కాంగ్రెస్ గెలుస్తుందని గతంలో తాను చెప్పానని వెల్లడించారు.
‘‘పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి కాలేదు. మొదటి రౌండ్, రెండవ రౌండ్, మూడు రౌండ్ల లెక్కింపు పూర్తయింది’’ అని మీరు తరచుగా వినే ఉంటారు. రౌండ్ అంటే 14 ఈవీఎంలలో పోలైన ఓట్ల లెక్కింపు. 14 ఈవీఎంలలో పోలైన ఓట్లను లెక్కించినప్పుడు దానిని ఒక రౌండ్గా పరి�
కొన్ని ఆధారాల ద్వారా ఈ విషయాలు మాకు తెలిశాయి. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ECI) లిమిటెడ్ ద్వారా తగిన సాఫ్ట్వేర్/మెకానిజమ్ల ద్వారా రీ-వాలిడేషన్, రీ-వెరిఫికేషన్ ప్రక్రియ లేకుండానే ఈవీఎంలు నేరుగా దక్షిణాఫ్రికా నుంచి తీసుకువచ్చారు