-
Home » evms
evms
ఈవీఎంలు కాదు బ్యాలెట్ పేపర్లే.. బెంగళూరు ఎన్నికలపై ఎస్ఈసీ కీలక నిర్ణయం
బ్యాలెట్ పత్రాలను ఉపయోగించడం వల్ల ఎటువంటి హాని లేదని కర్ణాటక రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సంగ్రేషి అన్నారు. EVMలను మాత్రమే వాడాలని ఎటువంటి ఆదేశం లేదన్నారు.
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఈవీఎంలు ఎందుకు ఉపయోగించరు.. కారణం ఏంటి..
ఆ ఎలక్షన్స్ లో వీటిని ఉపయోగించరు. అసలు ఈవీఎంల ఊసే వినిపించదు.
మహారాష్ట్రలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి: సంజయ్ రౌత్
ఈ ఎన్నికలు న్యాయబద్ధంగా జరిగాయని ఎలా చెప్పగలమని ప్రశ్నించారు.
జమ్మూకాశ్మీర్లో రెండో దశ ఎన్నికలు.. ప్రతీ పోలింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రత
జమ్మూ కాశ్మీర్ లో బుధవారం రెండో దశ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.
ఒంగోలు అసెంబ్లీ పరిధిలో 12 పోలింగ్ బూత్లకు నేడు మాక్ పోలింగ్..
ఒంగోలు అసెంబ్లీ పరిధిలోని 12 పోలింగ్ బూత్లలోని 12ఈవీఎంలకు మాక్ పోలింగ్ (రీ వెరిఫికేషన్) ప్రక్రియ జరగనుంది.
ఈవీఎంలపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్.. టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్
ఏపీ మాజీ సీఎం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈవీఎంల పనితీరుపై సంచలన ట్వీట్ చేశారు. అభివృద్ధి చెందిన దేశాలలో బ్యాలెట్ లనే వాడుతున్నారు..
రేవంత్ రెడ్డి గెలుపుపై కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు
అంజన్ కుమార్ ని రేవంత్ చీఫ్ అడ్వైజర్ గా నియమించుకుంటే బాగుంటుందని సలహా ఇచ్చారు. కాంగ్రెస్ గెలుస్తుందని గతంలో తాను చెప్పానని వెల్లడించారు.
ఎన్నికల తర్వాత EVMల ఓట్ల లెక్కింపు ఎలా జరుగుతుంది? కౌంటింగ్కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం
‘‘పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి కాలేదు. మొదటి రౌండ్, రెండవ రౌండ్, మూడు రౌండ్ల లెక్కింపు పూర్తయింది’’ అని మీరు తరచుగా వినే ఉంటారు. రౌండ్ అంటే 14 ఈవీఎంలలో పోలైన ఓట్ల లెక్కింపు. 14 ఈవీఎంలలో పోలైన ఓట్లను లెక్కించినప్పుడు దానిని ఒక రౌండ్గా పరి�
Karnataka Polls: కర్ణాటక ఎన్నికలపై కాంగ్రెస్ విమర్శలు.. ఆగ్రహం వ్యక్తం చేసిన ఎన్నికల సంఘం
కొన్ని ఆధారాల ద్వారా ఈ విషయాలు మాకు తెలిశాయి. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ECI) లిమిటెడ్ ద్వారా తగిన సాఫ్ట్వేర్/మెకానిజమ్ల ద్వారా రీ-వాలిడేషన్, రీ-వెరిఫికేషన్ ప్రక్రియ లేకుండానే ఈవీఎంలు నేరుగా దక్షిణాఫ్రికా నుంచి తీసుకువచ్చారు