-
Home » Ex Gratia
Ex Gratia
సిగాచి బాధితులకు కోటి పరిహారం హామీ ఏమైంది? సీఎం రేవంత్కు హరీశ్ బహిరంగ లేఖ..
పరిహారం కోసం బాధితుల చెప్పులు అరిగేలా తిరుగుతున్నా.. పాలకుల మనసు కరగడం లేదని మండిపడ్డారు.
చేవెళ్ల బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. ఎక్స్గ్రేషియా ప్రకటన..
PM Modi : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
చేవెళ్ల రోడ్డు ప్రమాదం.. మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం..
Chevella road accident : చేవెళ్ల మండలం మీర్జాగూడ జరిగిన బస్సు, లారీ ఢీకొన్న ప్రమాదంలో 24మంది మరణించగా.. పలువురు గాయపడ్డారు
పాతబస్తీలో అగ్నిప్రమాదం.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించిన భట్టి విక్రమార్క
రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తుందని అన్నారు.
Mizoram : మిజోరంలో కూలిన నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన.. 17 మంది మృతి.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ప్రధాని
మిజోరంలో నిర్మాణంలో ఉన్న ఓ రైల్వే బ్రిడ్జి కూలిపోవడంతో విషాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 17 మంది కార్మికులు చనిపోయినట్లు తెలుస్తోంది. చాలామంది ఆచూకీ తెలియకపోవడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. వంతెన వద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఘటనపై ప�
Supreme Court : కరోనా మృతుల కుటుంబాలకు నష్ట పరిహారం ఎంత ఇస్తారో 6 వారాల్లోగా చెప్పాలి
కరోనాతో మృతి చెందినవారి కుటుంబాలకు నష్టపరిహారం ఎంత చెల్లిస్తారో అనే విషయంపై ఆరు వారాల్లోగా నివేదికను రూపొందించి కోర్టుకు సమర్పించాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశించింది.
Frontline Workers: ఫ్రంట్లైన్ వర్కర్స్కు అండగా ఏపీ ప్రభుత్వం.. ఎక్స్గ్రేషియా ప్రకటన!
ఫ్రంట్లైన్ వర్కర్స్కి అండగా నిలిచేందుకు ముందుకు వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. జూనియర్ డాక్టర్ల ఎక్స్గ్రేషియా డిమాండ్ను నెరవేరుస్తూ.. కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్తో మరణించే వైద్యులు, సిబ్బందికి ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్లు �