Home » Ex Gratia
రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తుందని అన్నారు.
మిజోరంలో నిర్మాణంలో ఉన్న ఓ రైల్వే బ్రిడ్జి కూలిపోవడంతో విషాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 17 మంది కార్మికులు చనిపోయినట్లు తెలుస్తోంది. చాలామంది ఆచూకీ తెలియకపోవడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. వంతెన వద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఘటనపై ప�
కరోనాతో మృతి చెందినవారి కుటుంబాలకు నష్టపరిహారం ఎంత చెల్లిస్తారో అనే విషయంపై ఆరు వారాల్లోగా నివేదికను రూపొందించి కోర్టుకు సమర్పించాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశించింది.
ఫ్రంట్లైన్ వర్కర్స్కి అండగా నిలిచేందుకు ముందుకు వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. జూనియర్ డాక్టర్ల ఎక్స్గ్రేషియా డిమాండ్ను నెరవేరుస్తూ.. కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్తో మరణించే వైద్యులు, సిబ్బందికి ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్లు �