Ex Minister

    ముహూర్తం ఫిక్స్.. కమలం గూటికి ఈటల

    June 14, 2021 / 07:08 AM IST

    ముహూర్తం ఫిక్స్.. కమలం గూటికి ఈటల

    Former Minister passed away : కరోనాతో మాజీ మంత్రి మృతి

    April 16, 2021 / 07:52 AM IST

    TRS Leader, Former Minister Chandulal passed away, due to corona :  టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి, గిరిజన నాయకుడు అజ్మీరా చందూలాల్‌ (67) కన్నుమూశారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కరోనా పాజిటివ్ రావటంతో చికిత్స కోసం మూడు రోజుల క్రితం హైదరాబాద్‌ లోని కిమ్స్‌ ఆసుపత్రిలో

    బెయిల్ వచ్చింది..భూమా అఖిల ప్రియ కేసుపై స్పందిస్తారా

    January 23, 2021 / 06:53 AM IST

    Bhuma Akhila Priya : తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు సికింద్రాబాద్ సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గతంలో ఇదే కేసులో అదనపు సెక్షన్లు నమోదు చేసిన నేపథ్యంలో.. వాటిని కొట్టివేసింది. రెండోస�

    బోయిన్ పల్లి కిడ్నాప్ కేసు : బెయిల్ ఇవ్వాలన్న భూమా అఖిల ప్రియ, న్యాయం జరుగుతుందన్న మౌనికా రెడ్డి

    January 7, 2021 / 06:34 AM IST

    Bhuma Akhila Priya bail petition : బోయిన్‌పల్లిలో ప్రవీణ్‌రావు అండ్ బ్రదర్స్ కిడ్నాప్‌ కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న ఏవీ సుబ్బారెడ్డిని పోలీసులు విచారించి వదిలేశారు. ఏ2గా ఉన్న అఖిలప్రియను జైలుకు తరలించారు. అఖిలప్రియ తరపు న్యాయవా�

    పార్టీకి దూరంగా పత్తిపాటి పుల్లారావు, జగన్ టార్గెట్ నుంచి తప్పించుకోవడానికేనా?

    September 21, 2020 / 05:39 PM IST

    గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో చిలకలూరిపేట మాజీ శాసనసభ్యుడు పత్తిపాటి పుల్లారావుది కీలక పాత్ర. పత్తి వ్యాపారిగా ఉన్న పుల్లారావు రాజకీయాల్లో అడుగు పెట్టి అంచెలంచెలుగా ఎదిగారు. చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మ�

    మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు బెయిల్‌ మంజూరు

    August 28, 2020 / 12:44 PM IST

    మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. ఈఎస్‌ఐలో స్కామ్‌‌లో తెలుగుదేశం ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుని అరెస్టు చేయగా.. ఆయన అప్పటికే అనారోగ్యంతో ఉన్నారు. పోలీసులు అరెస్టు చేసిన కొద్ది రోజులకే ఆయ�

    వివేకా హత్య కేసులో విచారణ స్పీడ్ పెంచిన సీబీఐ

    July 27, 2020 / 01:57 PM IST

    మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో సీబీఐ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అనుమానితులుగా భావిస్తున్నవ్యక్తులకు నోటీసులు పంపించారు. గత 10 రోజులుగా నగరంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో ఉండి విచారణ చేపట్టిన అధికారులు ఈ రోజు తమ మకాం �

    35 ఏళ్ల తర్వాత తీర్పు : 11 మంది మాజీ పోలీసులకు జీవిత ఖైదు

    July 23, 2020 / 06:34 AM IST

    ఒక సంవత్సరం కాదు..రెండు సంవత్సరాలు కాదు..ఏకంగా 35 ఏళ్ల క్రితం హతమార్చిన 11 మంది మాజీ పోలీసు అధికారులకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ కోర్టు జడ్జీ తీర్పునివ్వడం సంచలనం రేకేత్తించింది. రాజస్థాన్ లోని డీగ్ ప్రాంతంలో భరత్ పూర్ రాజవంశానికి చెంది�

    అమరావతిలో భూ యాజమానుల వివరాలు సేకరిస్తున్న సిట్.. అజ్ఞాతంలోకి నేతలు

    February 29, 2020 / 11:54 PM IST

    అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ దూకుడు పెంచింది. రాజధానిగా అమరావతి ప్రకటనకు ముందు భూములు కొన్నదెవరు..? ఎవరెవరు ఎంత మొత్తంలో ఎప్పుడు కొనుగోలు చేశారనే వివరాలను అతి రహస్యంగా సేకరిస్తోంది. దీంతో ఏ అధికారి ఎప్పు

    ప్రేమికుల రోజు సుష్మా స్వరాజ్ బర్త్ డే : భర్త భావోద్వేగ ట్వీట్

    February 14, 2020 / 10:48 AM IST

    ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజునే మాజీ మంత్రి, చిన్నమ్మగా..‘‘సూపర్‌ మామ్‌’’ అనిపించుకున్న సుష్మా స్వరాజ్ పుట్టిన రోజు. ఆమె విదేశాంగ శాఖామంత్రిగా పనిచేసే రోజుల్లో సామాన్యులు పెట్టిన ట్వీట్లకు కూడా వెంటనే స్పందించేవారు. వారి సమస్యలు తీర్చేవారు. ఫి

10TV Telugu News