Exam Payment

    చెక్ ఇట్: పదోతరగతి ఫీజు చెల్లింపు గడువు పెంపు

    January 8, 2020 / 01:06 AM IST

    తెలంగాణలో పదోతరగతి పరీక్ష ఫీజు చెల్లింపు గడువును జనవరి 22 వరకు పొడిగించారు. కానీ, ఫీజు చెల్లించే ముందు రూ.1000 ఆలస్యరుసుముతో చెల్లించాల్సి ఉంటుందని.. ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఎ. సత్యనారాయణరెడ్డి ఒక ప్రకనటలో తెలిపారు. ఇప్పటి వరకు ఫీజు చె�

10TV Telugu News