Home » Exams
కరీంనగర్ : కరీంనగర్ జిల్లా కేశవపట్నం కస్తూరిబాగాంధీ పాఠశాల హాస్టల్ నుంచి ఐదుగురు 10వ తరగతి చదివే విద్యార్థినిలు అదృశ్యం అయ్యారు. వీరంతా గత రాత్రి నుంచి కనిపించకుండా పోయారు. వారి అదృశ్యంపై స్కూల్ ప్రిన్సిపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం
పదో తరగతి పరీక్షలు రాసే సమయంలో విద్యార్థులు షూస్ వేసుకోవడాన్ని నిషేధిస్తూ బీహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. షూస్ వేసుకొని ఎగ్జామ్స్ రాయడానికి వీల్లేదని, చెప్పులకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు నితీష్ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.�
హైదరాబాద్ : డిగ్రీ కోర్సుల ఫీజులు బాగా పెరిగే అవకాశాలున్నాయ్. 2019-20 విద్యా సంవత్సరానికి ఆయా కోర్సులను బట్టి రూ. 5 వేల నుండి రూ. 10 వేల వరకు ఫీజులు పెంచేందుకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కసరత్తు జరుపుతోంది. దీని వల్ల డిగ్రీ చేరే లక్షల మంది విద�
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్నీ డిగ్రీ పరీక్షా కేంద్రాలను జియో ట్యాగింగ్ చేయనున్నారు. వీటిని హాల్ టికెట్లకు అనుసంధానం చేస్తున్నారు. ఈ టెక్నాలజీ వల్ల ఎగ్జామ్స్ అప్పుడు టైం సేవ్ అవుతుంది. రాష్ట్రంలోని యూనివర్సిటీ రిజిష్�
ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి ప్రారంభం కానున్నాయి. జేఎన్టీయూ కాకినాడ పరీక్షల నిర్వహణ బాధ్యతను చేపట్టింది. 20 నుంచి 22 వరకు ఇంజినీరింగ్ విభాగానికి, 24న అగ్రికల్చర్ & మెడికల్ విభాగాల వారికి పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 10 ను�
హైదరాబాద్ : ఫిబ్రవరి 1వ తేదీ నుండి ఇంటర్ మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు జరుగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. ఫిబ్రవరి 20వ తేదీ వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఎయిడెడ్, గురుకుల, సోషల్ వెల్ఫేర్ కాలేజీల్లో ఈ పరీక్షలు జరుగనున