Home » Exams
ఏపీపీఎస్సీ పరీక్షలు వాయిదా పడ్డాయి. 5 నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షలు వాయిదా వేశారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్, నవంబర్ లో పరీక్షలు జరగాల్సి
జమ్మూ కశ్మీర్ లోని పుల్వామా లో విద్యార్దుల కోసం ప్రభుత్వం ఇంటర్నెట్ సెంటర్ ను ప్రారంభించింది. పుల్వామ అదనపు డిప్యూటీ కమిషనర్ మొహద్ అష్రఫ్ హకక్ కార్యాలయంలో ఈ సౌకర్యం కల్పించారు.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10వ తరగతి ఫలితాలు ఇవాళ(05 మే 2019) విడుదల అవనున్నట్లు తెలుస్తుంది. ఉదయం 11గంటలకు ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. ఫిబ్రవరి 2 నుంచీ మార్చి 29 వరకు CBSE 10వ తరగతి పరీక్షలు జరగగా దేశవ్యాప్తంగా ఈ పరిక్షలకు 27లక్షల మంది �
తెలంగాణ ఇంటర్ బోర్డ్ అధికారుల నిర్లక్ష్యానికి లక్షలాది మంది విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఫలితాల్లో తప్పిదాలపై మనోవేదనకు గురవుతున్నారు. ఇంటర్ రీవాల్యూయేషన్ ఏప్రిల్ 25న కావటం మరోపక్క ఇంటర్ బోర్డ్ వెబ్ సైట్స్ పనిచేయటంలేదు. ఈ క్�
తెలంగాణలో ఇంటర్మీడియట్ మంటలు చల్లారలేదు.
జేఈఈ మెయిన్స్ తుది విడత పరీక్ష ఇవాళ(7 మార్చి 2019) జరగనుంది. ఎన్ఐటీలో ప్రవేశానికి, జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించేందుకు జాతీయ పరీక్షల సంస్థ(ఎన్టీఏ) ఈ పరిక్షను నిర్వహిస్తోంది. మొదటి రోజు బీఆర్క్, బీ ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశానికి పేపర్
దేశవ్యాప్తంగా ఏప్రిల్ 7 వ తేదీనుంచి జేఈఈ మెయిన్స్-2 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 12వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి.
హైదరాబాద్: బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే అర్హత పరీక్ష 2019 కి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోడానికి 2019 , మార్చి 28 చివరి తేదీ అని వర్సిటీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ లేదా తత్సమానమైన విద్యార్ఙతల�
రాష్ట్రంలో మార్చి 16 నుంచి ఏప్రిల్ 3 వరకు జరగనున్న టెన్త్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం పూర్తి చేసింది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కోలాహలం నెలకొంది. నేతలు ప్రచారంతో బిజీ బిజీగా ఉంటే విద్యార్థులు మాత్రం పుస్తకాలతో కుస్తీలు పడుతున్నారు. గ్రూపు 1 ప్రిలిమనరీ పరీక్షకు సిద్ధమౌతున్నారు. మార్చి 31న ఈ పరీక్ష జరుగనుంది. అంతలో ఏపీపీఎస్సీ ఓ నిర్ణయం �