Home » Exams
లాక్ డౌన్ సమయాన్ని విద్యార్థులంతా ప్రిపరేషన్ సెలవులనుకోవాలని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అన్నారు. కరోనా వైరస్ అదుపులోకి వచ్చి లాక్ డౌన్ ఎత్తివేసిన వెంటనే
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. దీంతో అన్ని రకాల షాపులు, వ్యాపారాలు మూతబడ్డాయి. ముందు జాగ్రత్తగా విద్యా సంస్థలు
ఏపీ రాష్ట్రంలో విద్యార్థుల విషయంలో సీఎం జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షలు రాయకుండానే..పై తరగతులకు ప్రమోట్ చేయాలని నిర్ణయం తీసుకుంది. 6 నుంచి 9వ తరగతి పిల్లలను పై తరగతులకు ప్రమోట్ చేయడం జరిగిందని అధికారులు వెల్లడించారు. 2020, మార్�
ఏపీలో 10వ తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. టెన్త్ క్లాస్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు మంత్రి పేర్ని నాని తెలిపారు. లాక్ డౌన్ కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. మంగళవారం(మార్చి 24,2020) మీడియాతో మంత్రి మాట్లాడారు. కొత్త పరీక్షల తేదీల�
కరోనా భయంతో ప్రపంచమంతా అతలాకుతలం అవుతోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు వాయిదా వేయాలని హైకోర్టు ఆదేశించింది. రేపు (మార్చి 21, 2020)న జరిగే పరీక్ష మాత్రం యథావిధిగా నిర్వహించాలని సూచించింది. మార్చి 23 నుంచి 30 వరకు జరగాల్సిన పరీక్షలు
టెన్త్ క్లాస్ హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ చేసుకునే క్రమంలో సాంకేతిక లోపం కారణంగా వచ్చిన పొరబాటు షాక్ ఇచ్చింది. 2022114399 అనే అకౌంట్ నెంబర్తో హిదాయత్ పబ్జీ అనే హాల్ టిక్కెట్ దర్శనమిచ్చింది. పరీక్ష మొదలవడానికి కొద్ది నిమిషాల ముందు హాల్ టిక్కెట్ ను �
ఖమ్మం జిల్లాలోని కామేపల్లి మండలం పొన్నెకల్ లో విషాదం నెలకొంది. ఇంటర్ పరీక్షలకు వెళ్తూ ఓ విద్యార్థి మృతి చెందాడు.
పరీక్షల టైం వచ్చేసింది. పదో తరగతి వార్షిక పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. 2020, మార్చి 19వ తేదీ నుంచి పరీక్షలను ప్రారంభించేలా ప్రభుత్వ పరీక్షల విభాగం టైం టేబుల్ ఖరారు చేసింది. రెగ్యులర్, ప్రైవేటు, ఒకేషనల్, ఓఎస్ఎస్సీ విద్యార్థులకు ఈ టైం టేబుల్ వర్�
స్కూలు రోజుల్లోనో, కాలేజీ రోజుల్లోనో పరీక్షల్లో కాపీ కొట్టి పరీక్ష రాయటం అనేది కొందరు విద్యార్దులు సాధారణంగా చేసే పని. అది స్లిప్పు పెట్టి రాయొచ్చు, లేదా తన చుట్టు పక్కల ఉన్న విద్యార్ధుల జవాబు పత్రం చూసి కూడా రాయొచ్చు. అప్పటి పరిస్ధితిని, �
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో అక్టోబర్19వ తేదీన శనివారం నిర్వహించాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఓయూ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీ జేఏసీతో సహా పలు సంఘాలు రాష్ట్రంలో బంద్ కు పిలుపునిచ్చినందున ముందు జాగ్రత్త�