Exams

    తెలంగాణలో మే 17 నుంచి పదో తరగతి పరీక్షలు

    January 23, 2021 / 03:23 PM IST

    10th class exams start in Telangana from May 17 : తెలంగాణలో పదో తరగతి పరీక్షల తేదీలు ఖరారు అయ్యాయి. మే 17 నుంచి 26 వ తేదీ వరకు టెన్త్ పరీక్షలు జరుగునున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ చిత్రా రామచంద్రన్ శనివారం (జనవరి 23, 2021) ఉత్తర్వులు జారీ చేశారు. ఫిబ్రవరి 1 వ

    విద్యార్థులకు వాట్సాప్ లో ఎగ్జామ్స్

    January 5, 2021 / 09:27 PM IST

    Exams on WhatsApp for students : మీ పిల్లలు 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్నారా? ఆన్‌లైన్‌ క్లాసులు వింటున్నారా? వాళ్లకు పాఠాలు అర్థమవుతున్నాయా లేదా? అని అనుమానంగా ఉందా? ఏం ఆందోళన వద్దు. మీ పిల్లల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్‌ బేస్డ్‌ చాట్‌బూట్‌ యాప్‌న

    ఫిబ్రవరి వరకు “నో బోర్డ్ ఎగ్జామ్స్”…కేంద్ర విద్యాశాఖ మంత్రి కీలక ప్రకటన

    December 22, 2020 / 08:29 PM IST

    No board exams in January or February మంగళవారం(డిసెంబర్-22,2020)దేశవ్యాప్తంగా విద్యార్థులు, టీచర్లతో ఆన్‌లైన్‌లో సమావేశం నిర్వహించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోక్రియాల్.. ఫిబ్రవరి 2021 వరకు 10,12వ తరగతి బోర్డు పరీక్షలు నిర్వహించబోమని స్పష్టం చేశారు. బోర్డు ఎగ్జామ్స్ �

    నీట్ 2021 రద్దు ఆలోచన లేదు..కేంద్ర విద్యాశాఖ మంత్రి

    December 11, 2020 / 12:01 AM IST

    Education Minister Ramesh Pokhriyal మెడిసిన్ విద్య ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ 2021 పరీక్షను రద్దు చేసే అవకాశం లేదని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ చెప్పారు. 2021లో ఏ పరీక్షను కూడా రద్దు చేసే ఆలోచన లేదని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ స్పష్టం

    ఇక పరీక్షలు, ప్రాక్టికల్స్ అన్నీ దగ్గర కాలేజీల్లోనే!

    November 5, 2020 / 07:49 AM IST

    Exams, Practicals to Near Colleges : ఇంజనీరింగ్‌ విద్యార్థులకు సెమిస్టర్‌ పరీక్షలతోపాటు ప్రాక్టికల్స్‌ను దగ్గర కాలేజీల్లోనే నిర్వహించనున్నారు. జేఎన్‌టీయూ ఇదే ప్రయత్నాల్లో ఉంది. కరోనా కారణంగా కాలేజీలు ప్రారంభం కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు, ఇబ్బం�

    జేఈఈ‌, నీట్ ఎగ్జామ్స్ పై మోడీకి 150 మంది ప్రొఫెసర్లు లేఖ

    August 27, 2020 / 06:36 PM IST

    కరోనా ప్రమాదం ఉన్నప్పటికీ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని జేఈఈ మెయిన్‌, నీట్‌ యూజీ పరీక్షలు షెడ్యూల్‌ ప్రకారమే నిర్వహించాలని వివిధ కేంద్ర విశ్వవిద్యాలయాలకు చెందిన 150 మంది ప్రొఫెసర్లు ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. 12వ తరగతి ఉ

    విద్యార్థుల మన్‌ కీ బాత్‌ వినండి…పరీక్షలు వాయిదా వేయండి

    August 23, 2020 / 03:55 PM IST

    నీట్, జేఈఈ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. పరీక్షలు వాయిదా వేయాలని కోరుకుంటున్న లక్షలాది మంది విద్యార్థుల మన్ కీ బాత్ విని, సరైన పరిష్కారం చూపాలని కేంద్రాన్ని కోరారు. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది సెప్టెంబర్ లో జ�

    నీట్‌,జేఈఈ ఎగ్జామ్స్ వాయిదా కోరుతూ పిటిష‌న్…కొట్టేసిన సుప్రీం

    August 17, 2020 / 05:31 PM IST

    నీట్‌, జేఈఈ ప్ర‌వేశ ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిష‌న్‌ను సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో జేఈఈ, నీట్‌ పరీక్షలు వాయిదా వేయాలని 11 రాష్ట్రాల‌కు చెందిన 11 మంది విద్యార్థులు పిటిషన్ దాఖలు చేసిన విషయం తె�

    ఏపీలో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల…సెప్టెంబర్ 17 నుంచి 25 వరకు ఎంసెట్

    August 14, 2020 / 05:33 PM IST

    ఏపీ సర్కార్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల చేసింది. పరీక్షల తేదీలను మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. సెప్టెంబర్ 10,11 న ఐసెట్, 14న ఈసెట్, సెప్టెంబర్ 17 నుంచి 25 వరకు ఎంసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 28, 29, 30న ఏపీజీ ఈసెట్ నిర్వహించనున�

    ఇంటర్ సప్లిమెంటరీ, బ్యాక్‌లాగ్స్ విద్యార్థులకు గుడ్ న్యూస్

    July 27, 2020 / 08:14 AM IST

    కరోనా తీవ్రత అధికంగా ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం అన్నిరకాల పరీక్షలు రద్దు చేసిన సంగతి తెలిసిందే. టెన్త్ సహా ఇంటర్, డిగ్రీ పరీక్షలను ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది. ఎగ్జామ్స్ నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో రద్దు చేసింది. ఇప్పటికే పరీక్షలు లేక

10TV Telugu News