Home » Exams
50 సంవత్సరాల మహిళ మేఘాలయలో తన 12వ తరగతి పాస్ అయిపోయానంటూ సంతోషం వ్యక్తం చేస్తుంది. లెక్కలంటే భయమేసి పల్లెటూళ్లో ఉన్న తన అమ్మమ్మ ఇంటికి వెళ్లిపోయింది. మేఘాలయ బోర్డ్స్ హైయ్యర్ సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ (HSLLC), ఆర్ట్స్ స్ట్రీమ్ రిజల్ట్స్ స�
కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ఏపీలో పదో తరగతి పరీక్షలను రద్దు అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 2020 పరీక్షలకు నమోదు చేసుకున్న పదో తరగతి విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నట్లు తెలిపింది. ఎస్ఎస్ సీ, ఓఎస్ఎస్ సీ,
ఏపీలో ఎంసెట్ సహా అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి. కరోనా వైరస్ ఎఫెక్ట్ తో ఎంసెట్ సహా 8 కామన్ ఎంట్రన్స్ పరీక్షలు వాయిదా పడ్డాయి. కరోనా నేపథ్యంలో ఎంట్రన్స్ పరీక్షలు వాయిదా వేస్తున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. పరీక్షల త�
కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కర్ణాటకలో అన్ని యూనివర్సిటీల పరిధిలో నిర్వహించాల్సిన డిగీ, పోస్టు గ్రాడ్యుయేట్ పరీక్షలను యడియూరప్ప సర్కార్ రద్దు చేసింది. ఈ మేరకు అధికారిక నిర్ణయాన్ని
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్(జేఈఈ) మెయిన్స్, నేషనల్ ఎలిజబిలిటీ కం ఎంట్రన్స్ టెస్ట్(నీట్) పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ పరీక్షలను సెప్టెంబర్ నెలలో నిర్వహించనున్నట్లు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ రమేష్ పోఖ్రియాల్ ప్రకటించారు. జేఈఈ
ఏపీలో ఉద్యోగ నియామక పరీక్షలకు ఏపీపీఎస్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో ఉద్యోగాల నియామకాల ప్రక్రియను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. గతంలో జారీ చేసిన నోటిఫికేషన్లకు సంబంధించిన నియామక పరీక్షలు నిర్వహించాలని ఏపీపీఎస్సీ నిర్ణయం తీసుకుంద�
కృష్ణా జిల్లా గుడివాడలో విషాదం చోటు చేసుకుంది. ఓ ఇంటర్ విద్యార్థిని తొందరపడింది. ఆత్మహత్య చేసుకుంది.
దేశవ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా ప్రస్తుత 2019–20లో విద్యా సంస్థలన్నీ మూతపడ్డాయి. పరీక్షలు కూడా నిర్వహించలేదు. ఫలితంగా వచ్చే 2020–21 విద్యా సంవత్సరం పైనా ప్రభావం తీవ్రంగా పడనుంది. ఈ విద్యా సంవత్సరపు పరీక్షల నిర్వహించాల్సిన అవసరం ఉంది. అంతేకాదు.. వ�
కరోనావైరస్ సంక్షోభం మధ్య సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) దేశవ్యాప్తంగా పరీక్షలు నిర్వహించలేకపోవడంతో….ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఆధారంగా 10,12వ తరగతి విద్యార్ధులను పాస్ చేయాలని ఢిల్లీ సర్కార్ కేంద్రప్రభుత్వాన్ని కోరింది. అంతేకాకుండా అన
కరోనా నివారణకు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్ ప్రకటించిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాతే టెన్త్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు ఏపీ రాష్ట్ర విద్యాశా�