Home » Exams
జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్షలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.
రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతన్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈనెలఖరువరకు విద్యాసంస్థలకు సెలవలు ప్రకటించింది. మరోవైపు ఈనెల 30 వరకుజరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు య
సీనియర్, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 6వ తేదీన రాత పరీక్ష నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) కీలక నిర్ణయం తీసుకుంది. నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఇకపై ఏపీపీఎస్సీ నిర్వహించే పరీక్షలకు
కరోనా నేపథ్యంలో విద్యార్థుల కోసం సరికొత్త విధానాన్ని సీబీఎస్ఈ(Central Board of Secondary Education)ప్రకటించింది.
విద్యార్థుల్లో పరీక్షలపై భయం పోగొట్టేందుకు ప్రధాని నరేంద్రమోదీ ఏటా నిర్వహించే ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమం ఇవాళ( ఏప్రిల్ 7,2021) రాత్రి ఏడు గంటలకు జరగనుంది. కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది సమావేశాన్ని ఆన్లైన్లో నిర్వహించనున్నట్లు మోదీ ఫిబ్రవ�
పరీక్షలు జరుగుతాయా? లేదా?
Exams in Telangana:తెలంగాణ రాష్ట్రంపై మరోమారు కరోనా పంజా విసురుతోంది. నెలరోజులుగా మహమ్మారిబారిన పడుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోండగా.. తెలంగాణలో లాక్ డౌన్.. రాత్రిపూట కర్ఫ్యూ..? తప్పదని అంటున్నారు.. ఈ క్రమంలో అప్రమత్తమైన సర్కార్.. స్కూళ్లు కూడా మూసివే
tamilnadu కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది కూడా 9, 10, 11వ తరగతి పరీక్షలను రద్దుచేసినట్లు సీఎం పళనిస్వామి ప్రకటించారు. ఆ మూడు తరగతుల విద్యార్థుల్ని పరీక్షలు లేకుండానే ఇంటర్నల్ అసెస్ మెంట్ ఆధ